31 December 2018

వైయ‌స్ జ‌గ‌న్ సీఎం కాగానే చ‌దువుల విప్ల‌వం http://bit.ly/2EWCa4k

వైయ‌స్ఆర్ జిల్లా:  ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి  వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని ముఖ్య‌మంత్రి కాగానే రాష్ట్రంలో చ‌దువుల విప్ల‌వం తెస్తామ‌ని   వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే గ‌డికోట శ్రీ‌కాంత్‌రెడ్డి అన్నారు. నిబద్ధత, నిజాయితీ, విలువలతో కూడిన రాజ‌కీయాలు వైయ‌స్ జ‌గ‌న్ సొంత‌మ‌న్నారు. అలాంటి నేత ముఖ్య‌మంత్రి అయితే రాష్ట్రం బాగుప‌డుతుంద‌ని పేర్కొన్నారు. విఆర్ సిబిఎస్  పాఠశాల  విద్యార్థుల ముఖాముఖి కార్య‌క్ర‌మంలో

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com http://bit.ly/2EWCa4k
via IFTTT December 31, 2018 at 11:35PM

కిడ్నీ బాధితులకు నెలకు రూ.10 వేలు పింఛన్‌ http://bit.ly/2EZsAPa

ఉద్దానం ఏరియాలోకి ప్రవేశించిన వైయస్‌ జగన్‌ పాదయాత్రశ్రీకాకుళం: వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చాక కిడ్నీ బాధితులకు, దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వారికి నెలకు రూ.10 వేలు పింఛన్‌ ఇచ్చి అండగా ఉంటామని వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి హామీ ఇచ్చారు. వైయస్‌ఆర్‌సీపీ అధినేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర కొద్ది సేపటిక్రితం

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com http://bit.ly/2EZsAPa
via IFTTT December 31, 2018 at 10:56PM

వైయస్‌ జగన్‌కు వినతుల వెల్లువ.. http://bit.ly/2CJ9kD1

జననేతను కలిసిన వివిధ వర్గాల ప్రజలు, ఉద్యోగులుశ్రీకాకుళంః ప్రజా సంకల్పయాత్రలో వివిధ వర్గాల ప్రజలు,ఉద్యోగులు వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని కలిసి తమ బాధలు చెప్పుకుంటున్నారు. 108 ఉద్యోగులు వైయస్‌ జగన్‌ను కలిసి తమ సమస్యలను చెప్పుకున్నారు.ఉద్యోగ భద్రత కల్పించాలని వినతిపత్రం సమర్పించారు.108 సర్వీసుల నిర్వహణ అధ్వానంగా ఉందని సిబ్బంది ఫిర్యాదు చేశారు.వైయస్‌ జగన్‌ను పాదయాత్రలో కలిసి

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com http://bit.ly/2CJ9kD1
via IFTTT December 31, 2018 at 10:14PM

అభివృద్ధి మొత్తం బోగస్‌ http://bit.ly/2RnUPg9

 – శంకుస్థాపనల పేరిట ఎల్లో మీడియాలో నకిలీ వార్తలు– ‘శిలాఫలకం– శంకుస్థాపనల’ సూత్రాన్ని అనుసరిస్తున్న చంద్రబాబు– కాంగ్రెస్‌తో పొత్తును ఛీదరించుకున్న తెలంగాణ ప్రజలుఒక్క నిజాన్ని గెలవడానికి వేయి అబద్ధాలు పోరాటం చేస్తున్నాయి. ఒక సత్యాన్ని జయించాలని అసత్యాలన్నీ కంకణం కట్టుకున్నాయి. వెలుగును చీకటితో కమ్మేద్దామని పగటి కలలు కంటున్నాయి. ప్రతిపక్ష నేత లక్ష్యంగా అధికార తెలుగుదేశం

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com http://bit.ly/2RnUPg9
via IFTTT December 31, 2018 at 09:22PM

చంద్రబాబుకు తెలిసింది దోచుకోవడమే... http://bit.ly/2R292zM

శ్రీకాకుళంఃరాజకీయ అవసరాలు కోసం చంద్రబాబు ఎంతకైనా దిగజారుతారని మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌ రెడ్డి విమర్శించారు.చంద్రబాబు నాలుగున్నరేళ్ల పాలనలో ఆయన కుటుంబం,టీడీపీ నేతలు తప్ప ఎవరూ సంతోషంగా లేరన్నారు.చంద్రబాబు దోచుకోవడం తప్ప చేసిందేమి లేదని,పోలవరం పనులు చేయకుండా ఫొటోలకు పోజులిస్తూ ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు.హోదా కోసం మొదటి నుంచి పోరాటం చేస్తుంది వైయస్‌ఆర్‌సీపీనే అని అన్నారు.వైయస్‌ జగన్‌మోహన్‌

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com http://bit.ly/2R292zM
via IFTTT December 31, 2018 at 09:00PM

కొత్త ఏడాది ఏపీలో నూతన అధ్యాయానికి శ్రీకారం.. http://bit.ly/2Ss297K

       హైదరాబాద్‌ : తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్షనేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2019 తెలుగు ప్రజలకు ఆనందాల సంవత్సరం కావాలని, ప్రతి ఇంటా నూతన సంవత్సరంలో సుఖ సంతోషాలు వెల్లివిరియాలని, సంపద, సమృద్ధి కలుగాలని వైయ‌స్‌ జగన్‌ ఆకాంక్షించారు. ఈ మేరకు

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com http://bit.ly/2Ss297K
via IFTTT December 31, 2018 at 08:21PM

జేసీ సోదరుల అరాచకాలు మీతిమిరుతున్నాయి.. http://bit.ly/2AqsewT

సిఐని పరామర్శించిన వైయస్‌ఆర్‌సీపీ నేత పెద్దారెడ్డిఅనంతపురంః జేసీ అనుచరుల దాడిలో గాయపడ్డ సీఐని వైయస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డి పరామర్శించారు.తాడిపత్రిలో జేసీ సోదరుల అరాచకాలు మితిమీరుతున్నాయన్నారు.ప్రభుత్వం అండతోనే జేసీ బ్రదర్స్‌ బరి తెగిస్తున్నారన్నారు.జేసీ సోదరులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.తాడిపత్రి పరిస్థితి బిహార్‌ కన్నా దారుణంగా తయారవుతుందన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు.పోలీసు,రెవెన్యూ వ్యవస్థలు జేసీ

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com http://bit.ly/2AqsewT
via IFTTT December 31, 2018 at 08:15PM

ఒంటరిగా పోటీ చేసే సత్తా వైయస్‌ జగన్‌కు ఉంది http://bit.ly/2Ss27g8

– ఎన్ని హామీలు అమలు చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలి– 23 మంది ఎమ్మెల్యేల కొనుగోలుపై శ్వేతపత్రం విడుదల చేయాలి– హైకోర్టు విభజనపై టీడీపీ సర్కార్‌ అఫిడవిట్‌ ఇచ్చింది– కేంద్రం డబ్బులిచ్చినా హైకోర్టు భవనాలు కట్టలేదు– ధర్మ పోరాట దీక్షలో ధర్మం లేదు..పోరాటం లేదు– చంద్రబాబు ఒంటరిగా ఎన్నికలకు  వెళ్లింది లేదు– జేసీ భాష విని

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com http://bit.ly/2Ss27g8
via IFTTT December 31, 2018 at 08:09PM

టీడీపీ ప్రచారమే తప్ప..ఎవరినీ ఆదుకోలేదు.. http://bit.ly/2StXjqq

వైయస్‌ జగన్‌కు జీడి పరిశ్రమ కార్మికుల గోడు..శ్రీకాకుళంః  వైయస్‌ జగన్‌ను కలిసి జీడి పరిశ్రమ కార్మికులు తమ గోడు చెప్పుకున్నారు. తమ సమస్యలు చెప్పుకున్నారు.కూలీకి వెళ్తామంటే పంటలేదని, ఇంట్లో ఉందామంటే అవి తూపాన్‌ దాటికి ఎగిరిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.తిత్లీ తుపాను బాధితులకు సాయం చేశామని టీడీపీ ప్రభుత్వం ప్రచారం చేసుకుందని, ఎవరినీ ఆదుకోలేదని కార్మికులు

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com http://bit.ly/2StXjqq
via IFTTT December 31, 2018 at 06:49PM

రాజకీయ వివక్షత చూపిస్తున్నారన్నా.. http://bit.ly/2AqtPmp

వైయస్‌ జగన్‌ను కలిసిన దళిత కుటుంబాలుశ్రీకాకుళంః ప్రజా సంకల్పయాత్రలో వైయస్‌ జగన్‌ను దళిత కుటుంబాలు కలిశాయి. పలాస మున్సిపాలిటీలో సంక్షేమ పథకాలు అందడం లేదని జననేత దృష్టికి తీసుకొచ్చారు.ప్రతి పనిలో రాజకీయ వివక్షత చూపిస్తున్నారని ఆరోపించారు.పచ్చ చొక్కాలకే లబ్ధి చేకూరుస్తున్నాని మండిపడ్డారు. మంచినీటి చెరువులను కూడా ఆక్రమించి తాగునీటి కొరత సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.పేదవారికి

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com http://bit.ly/2AqtPmp
via IFTTT December 31, 2018 at 05:51PM

మాజీ ఎమ్మెల్యే గురునాథ‌రెడ్డి వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌ http://bit.ly/2EZ53xF

అనంత‌పురం:  తెలుగు దేశం పార్టీ అనుస‌రిస్తున్న విధానాలు న‌చ్చ‌క ఆ పార్టీ నాయ‌కుడు, మాజీ ఎమ్మెల్యే గురునాథ‌రెడ్డి నిన్న రాజీనామా చేశారు. వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డితోనే రాష్ట్రాభివృద్ధి సాధ్య‌మ‌ని గ్ర‌హించి ఇవాళ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. శ్రీకాకుళం జిల్లా ప‌లాస నియోజ‌క‌వ‌ర్గం అక్కుప‌ల్లి గ్రామం వ‌ద్ద గురునాథ రెడ్డి  వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com http://bit.ly/2EZ53xF
via IFTTT December 31, 2018 at 05:37PM

వియ్‌ వాంట్‌ స్పెషల్‌ స్టేటస్‌.. http://bit.ly/2EYAxmB

పార్లమెంటు ఆవరణలో ఎంపీ విజయసాయి రెడ్డి నిరసన..ఢిల్లీఃపార్లమెంటు ఆవరణలో వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రత్యేకహోదా గళాన్ని వినిపించారు. వియ్‌ వాంట్‌ స్పెషల్‌ స్టేటస్‌ అంటూ ప్లకార్డులతో నిరసన తెలిపారు.చంద్రబాబుకు విలువలు లేవని..మిడిల్‌ మోదీ,జూనియర్‌ మోదీ అంటూ కేసీఆర్,జగన్‌లను చంద్రబాబు వర్ణించడం పట్ల ఫైర్‌ అయ్యారు.నాలుగు సంవత్సరాలు చంద్రబాబు మోదీతో చేసింది కాపురమా..వ్యభిచారమా అని ప్రశ్నించారు. చంద్రబాబు

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com http://bit.ly/2EYAxmB
via IFTTT December 31, 2018 at 05:35PM

వైయస్‌ జగన్‌తోనే సమస్యలు పరిష్కారం.. http://bit.ly/2EXgp5p

వైయస్‌ జగన్‌ను కలిసిన  వజ్రాపు కొత్తూరు గ్రామస్తులుశ్రీకాకుళంః ప్రజా సంకల్పయాత్రలో వైయస్‌ జగన్‌ను వజ్రాపుకొత్తూరు గ్రామస్తులు కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు.తమ ప్రాంతానికి మంచినీటి సౌకర్యం లేదని జననేత దృష్టికి తీసుకెళ్ళారు. తిత్లీ తుపాను వలన నష్టపోయిన మాకు వైయస్‌ జగన్‌ ఇచ్చిన హామీ ఎంతో భరోసా ఇచ్చిందని హర్షం వ్యక్తం చేశారు.ఉద్ధాన ప్రాంతంలో తాగునీరు

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com http://bit.ly/2EXgp5p
via IFTTT December 31, 2018 at 05:16PM

అన్నా ఆర్టీసీని ఆదుకోండి http://bit.ly/2GNElJY

శ్రీకాకుళంఃప్రజా సంకల్పయాత్రలో వైయస్‌ జగన్‌ను ఆర్టీసీ ఉద్యోగులు కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు.వేతన సవరణ చేయాలని,కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్త బస్సులు ఏర్పాటు చేయాలని కోరుతూ జననేతకు వినతిపత్రం సమర్పించారు.కాంట్రాక్ట్‌ ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలని కోరారు.నష్టాల్లో కూరుకుపోయిన ఆర్టీసీని ఆదుకోవాలన్నారు.నిత్యావసర ధరలు పెరుగుపోయాయని,ఆర్టీసీ జీతభత్యాలు అరకొరగానే ఉందన్నారు.ఆర్టీసీలో కారుణ్య నియామకాలు చేపట్టాలని కోరారు.అన్ని కార్మిక

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com http://bit.ly/2GNElJY
via IFTTT December 31, 2018 at 04:47PM

వైయస్‌ జగన్‌ ప్రజల హృదయాన్ని గెలిచారు.. http://bit.ly/2RqJmwa

శ్రీకాకుళంఃఅలెగ్జాండర్‌ ప్రపంచాన్ని గెలించారని ..గాంధీ అహింసతో జాతిని ఏకం చేయడంలో  గెలించారని..వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రజల హృదయాన్ని గెలిచారని వైయస్‌ఆర్‌సీపీ నాయకులు పేర్కొన్నారు.పలాస నియోజకవర్గంలోకి వైయస్‌ జగన్‌ రాకతో  పార్టీ  శ్రేణుల్లో ఉత్సాహం నెలకొందని, ఇదే స్ఫూర్తితో ద్విగుణీకృతం ఉత్సాహంతో తాము పనిచేయడానికి సిద్దంగా ఉన్నాామన్నారు.పలాస నియోజకవర్గంలో చ్రరితలో నిలిచిపోయే విధంగా వైయస్‌ జగన్‌ బహిరంగ సభ జరిగిందన్నారు.

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com http://bit.ly/2RqJmwa
via IFTTT December 31, 2018 at 04:41PM

శవరాజకీయాలకు మారు పేరు చంద్రబాబు http://bit.ly/2BLxxqs

  శ్రీకాకుళం : శ‌వ రాజ‌కీయాల‌కు చంద్ర‌బాబు మారు పేర‌ని వైయ‌స్ఆర్‌సీపీ నేత భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి విమ‌ర్శించారు.  రాజకీయాల్లో చంద్రబాబు అంత దుర్మార్గమైన, అవకాశవాద రాజకీయ నాయకుడు మరొకరులేరని ప‌క్క రాష్ట్ర సీఎం అన్నార‌ని తెలిపారు.  వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీవి బానిస రాజకీయాలన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలపై వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్ నేత

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com http://bit.ly/2BLxxqs
via IFTTT December 31, 2018 at 03:28PM

2018: ప్రజా సంకల్పయాత్ర రౌండప్‌ http://bit.ly/2QX0NoO

 ప్రజల సమస్యలపై అహర్నిశలూ పోరాటం చేస్తూ.. వారి మధ్యనే ఎక్కువకాలం గడుపుతూ... అందరి బంధువుగా గుర్తింపు పొందిన వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. గత ఏడాది నవంబర్‌ 6వ తేదీన ఒక్క అడుగుతో మొదలైన ఈ యాత్ర.. వందలు.. వెయ్యి.. రెండు వేలు.. మూడు

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com http://bit.ly/2QX0NoO
via IFTTT December 31, 2018 at 03:17PM

రాజాంకాలనీ నుంచి 334వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం http://bit.ly/2EYxpYY

    శ్రీకాకుళం : ప్రజలతో మమేకమై సమస్యలు తెలుసుకుని.. వారిలో భరోసా నింపేందుకు వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర శ్రీకాకుళం జిల్లాలో దిగ్విజయంగా కొనసాగుతోంది. జననేత 334వ రోజు పాదయాత్రను సోమవారం ఉదయం పలాస నియోజకవర్గం, వజ్రపుకోతూరు మండలంలోని రాజాంకాలనీ నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి ధర్మపురం, గరుఢభద్ర,

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com http://bit.ly/2EYxpYY
via IFTTT December 31, 2018 at 03:08PM

వ్యవసాయాధారిత పరిశ్రమలకు ఒక్క ప్రోత్సాహకమైనా ఇచ్చారా? http://bit.ly/2EXxHyw

 30–12–2018, ఆదివారం రాజంకాలనీ, శ్రీకాకుళం జిల్లా  ఈరోజు వజ్రపుకొత్తూరు, పలాస మండలాల్లో పాదయాత్ర చేశాను. ఈ సందర్భంగా నువ్వలరేవు గ్రామానికి చెందిన కేవిటి కులస్తులు కలిశారు. పదివేల మంది ఉన్న ఈ గ్రామంలో అంతా ఒకే కులస్తులట. ఇది వరకు వాళ్లకు కుల ధ్రువీకరణే లేదు. నాన్నగారు పాదయాత్ర చేసినప్పుడు ఈ పరిస్థితి ఆయన దృష్టికొచ్చింది. వాళ్లు పడే

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com http://bit.ly/2EXxHyw
via IFTTT December 31, 2018 at 03:03PM

30 December 2018

ఓటరు జాబితాలపై దృష్టి సారించండి http://bit.ly/2EW9NEn

జనవరి నాలుగవ తేదీన ఎన్నికల సంఘం ఓటరు జాబితాలను ప్రచురించనున్న నేపథ్యంలో , ఓటరు జాబితాల్లోని వివరాలు సమగ్రంగా, సక్రమంగా ఉన్నాయా అన్న అంశంపై ప్రత్యేక దృష్టి సారించాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ  జాతీయ ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి పిలుపు నిచ్చారు. ఈ మేరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పార్టీ జిల్లా అధ్యక్షులు, పార్లమెంటు అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయ కర్తలకు ఆయన ఒక

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com http://bit.ly/2EW9NEn
via IFTTT December 31, 2018 at 01:20AM

ప్రతి ప్రభుత్వ పథకం డోర్‌ డెలివరీ http://bit.ly/2ViulvD

–మహానేత హయాంలో 35 వేల ఇళ్లు కట్టించారు..–చంద్రబాబు హయాంలో ఊరికి 4,5 ఇళ్లు కూడా కట్టించడం లేదు..–తిత్లీ తుపానుతో ఉద్దానం దయనీయం..–చంద్రబాబు సాయం చేసింది ఆవగింజంత..–ప్రచారం మాత్రం కొండంత..–టీడీపీ నాయకులు మాత్రం భారీగా పరిహారం కొట్టేశారు..–వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి రాగానే బాధితులను ఆదుకుంటాం–ప్రతి కొబ్బరి చెట్టుకు రూ.3వేలు ఇస్తాం..–నష్టపోయిన జీడితోటకు హైక్టారుకు రూ.50వేలకు పెంచి ఇస్తాం..–ఇళ్లు కోల్పోయిన

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com http://bit.ly/2ViulvD
via IFTTT December 30, 2018 at 11:22PM

తలెత్తుకొని బతకాలంటే జగనన్న రావాల్సిందే http://bit.ly/2GK2qRS

వైయస్‌ఆర్‌సీపీ పలాస సమన్వయకర్త అప్పలరాజుశ్రీకాకుళం: ప్రజలంతా తలెత్తుకొని బతకాలంటే వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కావాల్సిందే అని అప్పలరావు అన్నారు.  ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా పలాస కేటీ రోడ్డులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైయస్‌ఆర్‌సీపీ పలాస సమన్వయకర్త అప్పలరాజు మాట్లాడారు. ఒక్క అడుగు కోసం వేలాది మంది ఎదురు చూస్తున్నారన్నారు. ఈ నెల 29వ

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com http://bit.ly/2GK2qRS
via IFTTT December 30, 2018 at 09:52PM

ధర్మపోరాట దీక్షలు కాదు.. నయవంచక దీక్షలు.. http://bit.ly/2RmJVY1

 వైయస్‌ఆర్‌సీపీ నేత తమ్మినేని సీతారాం..శ్రీకాకుళంః ప్రజలు ఇచ్చిన అ«ధికారాన్ని అవినీతి,అక్రమాలతో చంద్రబాబు దుర్వినియోగం చేస్తున్నారని  వైయస్‌ఆర్‌సీపీ నేత తమ్మినేని సీతారాం ధ్వజమెత్తారు.తిత్లీ తుపాను బాధితులకు టీడీపీ ప్రభుత్వం ఏమి చేసిందని ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వంపై కేంద్రానికి విశ్వసనీయత లేదు కాబట్టే నిధులు మంజూరు చేయడంలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం భరించి ప్రజలను ఆదుకోవాలన్నారు. లేకపోతే  వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com http://bit.ly/2RmJVY1
via IFTTT December 30, 2018 at 09:46PM

ఉద్దానం కిడ్నీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలన్నా.. http://bit.ly/2GLD1r3

వైయస్‌ జగన్‌ను కలిసిన ఉద్ధానం అభివృద్ధి కమిటీ సభ్యులు..శ్రీకాకుళంః ఉద్దానాన్ని పట్టిపీడిస్తున్న కిడ్నీ సమస్యపై చలించిన ఆ ప్రాంతానికి చెందిన యువకులు ఉద్దానం అభివృద్ధి వేదిక పేరుతో  స్వచ్ఛందంగా ఒక సంస్థను ఏర్పాటు చేసుకున్నారు. ఉద్దానం అభివృద్ధి వేదిక సభ్యులు వైయస్‌ జగన్‌ కలిసి ఉద్దానం కిడ్నీ సమస్యపై వివరించారు. ఉద్దానంలో కిడ్నీ బాధితులకు శాశ్వత

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com http://bit.ly/2GLD1r3
via IFTTT December 30, 2018 at 09:30PM

వైయస్‌ జగన్‌ను కలిసిన మత్స్యకారులు http://bit.ly/2s1y974

ఫిషింగ్‌ హార్బర్, కోల్డ్‌ స్టోరేజ్‌ ఏర్పాటు చేయాలని వినతి..శ్రీకాకుళంః ప్రజా సంకల్పయాత్రలో వైయస్‌ జగన్‌ను కలిసిన నువ్వులరేవు గ్రామ మత్స్యకారులు తమ సమస్యలు చెప్పుకున్నారు.టీడీపీ పాలనలో జన్మభూమి కమిటీలు పేట్రేగిపోతున్నాయని ఫిర్యాదు చేశారు. చేపల వేట ఇతర రాష్ట్రాలకు వలసపోవాల్సి వస్తుందన్నారు. తమకు ఫిషింగ్‌ హార్బర్,కోల్డ్‌ స్టోరేజ్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయాలని వినతిపత్రం అందజేశారు.వైయస్‌ఆర్‌ హయాంలో

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com http://bit.ly/2s1y974
via IFTTT December 30, 2018 at 09:11PM

వైయస్‌ జగన్‌తోనే రాష్ట్రాభివృద్ధి.. http://bit.ly/2LHP0or

ప్రజా సంక్షేమం కోసం వైయస్‌ జగన్‌ పడుతున్న తపన,కష్టం చూసి వివిధ పార్టీల నేతలు ఆకర్షితులవుతున్నారు.వైయస్‌ఆర్‌సీపీలోకి భారీగా చేరికలు జరుగుతున్నాయి.వైయస్‌ జగన్‌ సమక్షంలో పలాస మున్సిపల్‌  మాజీ ఛైర్‌పర్సన్‌ లక్ష్మీ,వైస్‌ ఛైర్మన్‌ దుర్గాప్రసాద్‌లతో పాటు నలుగురు కౌన్సిలర్లు పార్టీలోకి చేరారు.పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి వైయస్‌ జగన్‌ ఆహ్వానించారు.టీడీపీ హయాంలో అవినీతి తప్ప అభివృద్ధి

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com http://bit.ly/2LHP0or
via IFTTT December 30, 2018 at 09:10PM

2018 ..వైయ‌స్ఆర్‌సీపీ పోరాటనామ సంవత్సరం http://bit.ly/2s2W9Xy

 ప్రతిపక్ష పార్టీగా వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీకి, ప్రతిపక్ష నేతగా వైయస్ జగన్‌మోహ‌న్‌రెడ్డికి 2018 ఎంతో ముఖ్యమైన సంవత్సరం. ఎన్నికలకు సమీపంలో ఉన్న ఏడాది, ప్రభుత్వ వైఫల్యాలపై నిరంతర పోరాటాలను ఉధృతం చేసిన ఏడాది, ప్రజాసంకల్పయాత్ర జన హృదయాలను తాకుతూ వేలాది కిలోమీటర్ల మైలురాళ్లను అధిగమించిన ఏడాది, ప్రజారంజక పాలనకు పట్టం కట్టేందుకు ప్రజలు నిర్ణయం తీసుకున్న

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com http://bit.ly/2s2W9Xy
via IFTTT December 30, 2018 at 09:07PM

కష్టార్జితం దోచుకున్నారు.. http://bit.ly/2SsKtJ5

వైయస్‌ జగన్‌కు అగ్రిగోల్డ్‌ బాధితుల మొర...శ్రీకాకుళంః కూలీపని చేసుకుని అగ్రిగోల్డ్‌లో డిపాజిట్‌ చేస్తే  నట్టేట ముంచారని అగ్రిగోల్డ్‌ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సంకల్పయాత్రలో వైయస్‌ జగన్‌ను కలిసి తమ బాధలు చెప్పుకున్నారు.కష్టార్జితం డబ్బులు పొదుపు చేస్తే అన్యాయం చేశారన్నారు.తమ సమస్యను ఏ రాజకీయ నాయకుడి దగ్గరకు వెళ్ళిన పట్టించుకోలేదని, వైయస్‌ జగన్‌ మాత్రమే

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com http://bit.ly/2SsKtJ5
via IFTTT December 30, 2018 at 08:59PM

సరైన పరిహారం ఇప్పించాలయ్యా... http://bit.ly/2AmkX0Z

వైయస్‌ జగన్‌ను కలిసిన భవనపాడు పోర్టు నిర్వాసితులు..శ్రీకాకుళంఃప్రజా సంకల్పయాత్రలో భవనపాడు పోర్టు నిర్వాసితులు కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు.తమకు సరైన పరిహారం ఇప్పించాలని జననేతను కోరారు.నిర్వాసితుల సమస్యలపై వైయస్‌ జగన్‌ సానుకూలంగా స్పందించారు.త్వరలో నిర్మించబోయే భవనపాడు పోర్టు వలన సర్వసం కోల్పోతున్నామని  మూడు గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చే ప్యాకేజీ వలన

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com http://bit.ly/2AmkX0Z
via IFTTT December 30, 2018 at 08:58PM

ప‌లాస‌లో పండుగ‌ http://bit.ly/2SqzMqw

మరికొద్ది సేపట్లో పలాసలో వైయస్‌ జగన్‌ భారీ బహిరంగ సభ...సభాస్థలికి పెద్ద ఎత్తున చేరుకుంటున్న ప్రజలుసభా ప్రాంగణంలో వైయస్‌ఆర్‌సీపీ ప్లెక్సీలు,జెండాలు రెపరెపలు..శ్రీకాకుళంః నేడు సాయంత్రం పలాస కె.టి.రోడ్డులో జరగనున్న వైయస్‌ జగన్‌ బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.సభా ప్రాంగణం అంతా వైయస్‌ఆర్‌సీపీ జెండాలు,ప్లెక్సీలతో నిండిపోయింది.ప్రజలందరూ సభా స్థలికి పెద్దఎత్తున తరలివస్తున్నారు.పలాస నియోజకవర్గం సమస్యలపై జననేత ప్రసంగం

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com http://bit.ly/2SqzMqw
via IFTTT December 30, 2018 at 08:56PM

కనీసం హెల్త్‌కార్డు కూడా లేదన్నా.. http://bit.ly/2AgyhEj

వైయస్‌ జగన్‌కు హెల్త్‌ అసిస్టెంట్ల మొర..శ్రీకాకుళంః ప్రజా సంకల్పయాత్రలో హెల్త్‌ అసిస్టెంట్లు వైయస్‌ జగన్‌ను కలిసి తమ సమస్యలను చెప్పుకున్నారు.కాంట్రాక్ట్‌ విధానంలో పనిచేస్తున్న తమను రెగ్యులరైజ్‌ చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.ఏ విధమైన సదుపాయాలు కల్పించడం లేదని జననేత దృష్టికి తీసుకెళ్ళారు.కనీసం హెల్త్‌కార్డులు కూడా మంజూరు చేయలేదని వాపోయారు.ఏళ్ల తరబడి పనిచేస్తున్నా వేతనాల పెంపు,ఉద్యోగాల

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com http://bit.ly/2AgyhEj
via IFTTT December 30, 2018 at 08:52PM

స్థానిక ఎమ్మెల్యే పట్టాలివ్వకుండా అడ్డుకుంటున్నారన్నా.. http://bit.ly/2SudpAj

వైయస్‌ జగన్‌కు ఫిర్యాదు చేసిన అనంతపురం జిల్లా కోగిరి గ్రామస్తులు.శ్రీకాకుళంః అనంతపురం జిల్లా పెనుగొండ నియోజకవర్గం  కోగిరి గ్రామానికి చెందిన  దళిత కుటుంబాలు వైయస్‌ జగన్‌ను కలిశారు. తమ  భూములకు పట్టాలివ్వకుండా ఎమ్మెల్యే అడ్డుకుంటున్నారని ప్రతిపక్ష నేత దృష్టికి తీసుకెళ్ళారు.జన్మభూమి కమిటీలకు అర్జీలు పెట్టినా పట్టించుకోవడం లేదన్నారు. టీడీపీ ఎమ్మెల్యే దళితుల భూములు లాక్కొని అరాచకం

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com http://bit.ly/2SudpAj
via IFTTT December 30, 2018 at 08:51PM

ఏళ్ల తరబడి పనిచేస్తున్నా ఉద్యోగ భద్రత లేదన్నా.. http://bit.ly/2AwwfjF

వైయస్‌ జగన్‌కు కలిసిన ఆరోగ్యమిత్రలు..శ్రీకాకుళంః ఏళ్ల తరబడి పనిచేస్తున్నా తమను రెగ్యులర్‌ చేయడంలేదని ఆరోగ్యమిత్రలు ఆవేదన వ్యక్తం చేశారు.వైయస్‌ జగన్‌ను తమ సమస్యలు చెప్పుకున్నారు. తమ సర్వీసులు క్రమబద్దీకరించాలని కోరుతూ వైయస్‌ జగన్‌కు వినతిపత్రం సమర్పించారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్న కోర్టు తీర్పును సైతం అమలు చేయడంలేదని వాపోయారు.2007లో ఆరోగ్యమిత్రలుగా నియమితులయ్యామన్నారు. ఇప్పటి

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com http://bit.ly/2AwwfjF
via IFTTT December 30, 2018 at 08:47PM

పచ్చి దగాకోరు చంద్రబాబు.. http://bit.ly/2SxZOZ7

వైయస్‌ఆర్‌సీపీ నేత భూమన కరుణాకర్‌ రెడ్డిశ్రీకాకుళంఃసంక్షేమ పథకాలు పచ్చకార్యకర్తలకే ప్రజలకు అందడం లేదని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత భూమన కరుణాకర్‌ రెడ్డి విమర్శించారు. చంద్రబాబు నాలుగున్నరేళ్ల పాలనలో ప్రజావంచన తప్ప అభివృద్ధి లేదన్నారు.రాష్ట్ర ప్రజలు సంతృప్తిగా ఉన్నారన్న బాబు మాటలు నమ్మేస్థితిలో జనం లేరన్నారు.తన అనుభావన్నంతా చంద్రబాబు తన తాబేదారుల అభివృద్ధికి వాడుకున్నారన్నారు.ఆరు వందలకు పైగా

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com http://bit.ly/2SxZOZ7
via IFTTT December 30, 2018 at 08:46PM

చంద్రబాబు హయాంలో అభివృద్ధి శూన్యం.. http://bit.ly/2AnSnwg

మా గ్రామాన్ని దత్తత తీసుకోవాలన్నా..వైయస్‌ జగన్‌కు మొరపెట్టుకున్న వీరభద్రాపురం గ్రామస్తులుశ్రీకాకుళంః చంద్రబాబు హయాంలో మా గ్రామంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని వీరభ్రదాపురం గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.  ఎలాంటి సంక్షేమ పథకాలు అందడంలేదని, మీరు సీఎం అయ్యాక మా గ్రామాన్ని దత్తత తీసుకోవాలంటూ వీరభద్రాపురం గ్రామస్తులు జననేతను కలిసి మొరపెట్టుకున్నారు. రాజన్న బిడ్డ సీఎం అయితేనే

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com http://bit.ly/2AnSnwg
via IFTTT December 30, 2018 at 08:44PM

ప్రజల ఆశాజ్యోతి వైయస్‌ జగన్‌.. http://bit.ly/2SnB5pX

వైయస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త  అప్పలరాజు..శ్రీకాకుళంఃఅన్నివర్గాల ప్రజలు వైయస్‌ జగన్‌కు బ్రహ్మరథం పడుతున్నారని పలాస వైయస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త అప్పలరాజు అన్నారు.గడచిన నాలుగున్నరేళ్ల టీడీపీ పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. సంక్షేమ పథకాలు, కనీస సౌకర్యాలకు కూడా కల్పించడంలేదన్నారు.రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడిన నియోజకవర్గం పలాస అని అన్నారు. అనేక వనరులున్నా అభివృద్ధికి నోచుకోవడంలేదన్నారు. స్థానిక ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న 

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com http://bit.ly/2SnB5pX
via IFTTT December 30, 2018 at 08:42PM

ఒకతిత్లీ... ఒకపెథాయ్... ఒక కేసీఆర్.... http://bit.ly/2EWlIB5

  ఒకతిత్లీ...ఒకపెథాయ్...ఒకకేసీఆర్...ఇలాచెబితేఅర్థంఅయిపోతుందికేసీఆర్ధాటిగురించి. గంటకువందమైళ్లవైగంతోగాలులువీస్తున్నాయి..అన్నట్టుగాసాగిందిప్రగతిభవన్లోకేసీఆర్ప్రెస్మీట్. తమప్రభుత్వంతెలంగాణాప్రజలకుచేసినఅభివృద్ధిగురించిస్పష్టంగాచెబుతూనేబీజేపీ, కాంగ్రెస్, టీడీపీలనుచీల్చిచెండాడారుకేసీఆర్. బాబు బండారం బట్టబయలు కొన్నాళ్లక్రితంవిజయవాడకురాహుల్వస్తుంటేఏముఖంపెట్టుకునివస్తాడనిఅడిగినచంద్రబాబుఅదేరాహుల్తోచేయికలిపాడు. మోదీవిజన్ఉన్ననాయకుడనిపొగిడినఆనోటితోనేఏపీకిఏముఖంపెట్టుకునివస్తాడనిఅడుగుతున్నాడు. అసలుబాబుకుఏముఖంఉందీఅంటూముఖంవాచేలాచీవాట్లువేసారుతెలంగాణాముఖ్యమంత్రికేసీఆర్. బ్లఫ్మాస్టర్లాబాబుఊదుతున్నబుడగలనునిజాలనేసూదులతోబద్దలుచేసేసారు. ప్రపంచంలోఏదేశంచేయనట్టు, దేశంలోఏరాష్ట్రంచేయనట్టూఅభివృద్ధిజరిగిపోయిందనిశ్వేతపత్రాలువిడుదలచేస్తూమరోపక్కలోటుబడ్జెట్, నిధులులేవు, పేదరాష్ట్రంఅంటూబీదఏడుపులుఏడ్వటమేంటనిముక్కుసూటిగాప్రశ్నించారు. దేశంలోనేడర్టీరాజకీయనాయకుడుఎవరైనాఉంటేచంద్రబాబేఅనికుండబద్దలుకొట్టేశారుకేసీఆర్. అబద్ధాల రాజకీయం మంచిది కాదన్నకేసీఆర్ చంద్రబాబులాంటిఅబద్ధాలకోరు, దగాకోరు, మోసగాడినిభరిస్తున్నందకుఆంధ్రప్రదేశ్ప్రజలనుచూస్తుంటేజాలేస్తోందనిఅన్నారుకేసీఆర్. ఇలాంటిపచ్చిఅవకాశవాది, మోసకారిఉండటంఏరాష్ట్రప్రజలకైనాప్రమాదకరమేఅనిహెచ్చరించారు. తెలంగాణాప్రజలుఅదితెలుసుకునేబాబునుతరిమికొట్టారని, ఆంధ్రాప్రజలుఅందుకేఅభినందనలుచెప్పారనిఅన్నారు. మీ హోదాకు మా మద్దతు అన్నటిఆర్ఎస్అ ధినేత ఏపీకిప్రత్యేకహోదాకేసీఆర్వద్దంటున్నాడనిప్రచారంచేస్తున్నాడుచంద్రబాబు...అదిఉత్తఅబద్ధంఅన్నారుతెరాసాఅధినేత. లోక్సభలోనూ, రాజ్యసభలోనూమాఏంపీలుకూడాఏపీకిప్రత్యేకహోదాకావాలనేచెప్పారన్నవిషయంరికార్డుఅయిఉంన్నదనిచెప్పారుకేసీఆర్. కావాలంటే  ఏపీకిప్రత్యేకహోదా  ఇవ‌్వమనికోరుతూనేనేప్రధానికిలేఖరాస్తానుఅన్నారు.  సెక్షన్94 లో1 మరియు2లోపరిశ్రమలకుఇచ్చేరాయితీలురెండురాష్ట్రాలకూఇవ్వాలనిఉంది. అలాఇస్తూనేఏపీకిప్రత్యేకహోదాఇమ్మనేమేమూచెబుతున్నామన్నారుకేసీఆర్. విభజనవల్లఆంధ్రప్రదేశ్రాష్ట్రంనష్టపోకూడదనే, ఆదాయంలోలోటువల్లవెనుకబడకూడదనేఉద్దేశ్యంతోనేరెవెన్యూడెఫ్షీట్నుకవర్చేసేలా24000 కోట్లనుకేంద్రంఅందిస్తోంది. అంటేతక్కువపడుతున్నఆదాయాన్నికేంద్రంఏపీకిసర్దుబాటుచేస్తోంది. మరిఅలాంటప్పుడురెవెన్యూడెఫ్షీట్ఎలాఉందిఅన్నదిచంద్రబాబుచెప్పాలనిఅడిగారుకేసీఆర్. సమృద్ధిగానిధులు, రెవెన్యూలోటునుపూడ్చేలాఫైనాన్స్కమీషన్సిఫార్సుచేసినడబ్బులుఉన్నాకూడారాష్ట్రంఅధఃపాతాళంలోపడిందంటేకేవలంచంద్రబాబుఅవినీతి, అక్రమాలు, అశక్తత, అసమర్థతవల్లేఅనితేల్చేసారుతెలంగాణాముఖ్యమంత్రి. బాబు లీడర్కాదు మేనేజర్ పార్టీపెట్టిఇద్దరుఎంపీలతోకలిసితెలంగాణారాష్ట్రాన్నిమేముతెచ్చుకుంటే, మామపెట్టినపార్టీనిగుంజుకుని,

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com http://bit.ly/2EWlIB5
via IFTTT December 30, 2018 at 04:17PM

కుట్రపూరిత కూటములు కడుతూ పాలన గాలికొదిలారు http://bit.ly/2EYlZo2

 అమరావతి: రాజకీయ నాటకంలో భాగంగా కుట్రపూరిత కూటములను కడుతూ, కొత్త మిత్రులను వెతుకుతూ రాష్ట్రంలోని పాలనను ముఖ్యమంత్రి చంద్రబాబు గాలికి వదిలేశారని ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం ట్విట్టర్‌లో మండిపడ్డారు. తెలంగాణ ఎన్నికల్లో తీరిక లేకుండా గడిపిన మీకు..మా ఉద్యమాలు తెలియకపోవచ్చు..కానీ మేము చేసిన నిరంతర పోరాటాలు రాష్ట్ర ప్రజలకు సుపరిచితమని అన్నారు. ఎన్నికల ముందు మీ

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com http://bit.ly/2EYlZo2
via IFTTT December 30, 2018 at 04:14PM

ఉండ్రుకుడియ నుంచి 333వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం http://bit.ly/2CGW7dX

   శ్రీకాకుళం: ప్రజలతో మమేకమై సమస్యలు తెలుసుకుని.. వారిలో భరోసా నింపేందుకు వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు,  ప్రతిపక్ష నేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర శ్రీకాకుళం జిల్లాలో దిగ్విజయంగా కొనసాగుతోంది. జననేత 333వ రోజు పాదయాత్రను ఆదివారం ఉదయం పలాస నియోజకవర్గంలోని ఉండ్రుకుడియ నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి వెంకటాపురం, మహదేవిపురం క్రాస్‌, గరుడఖంది వరకు

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com http://bit.ly/2CGW7dX
via IFTTT December 30, 2018 at 03:58PM

అబద్ధాలు, మోసాలతో ప్రజలను ఇంకెన్నాళ్లు మభ్యపెడతారు బాబూ? http://bit.ly/2ThFH13

  29–12–2018, శనివారం ఉండ్రకుడియా జంక్షన్, శ్రీకాకుళం జిల్లాఈ రోజు పెదమడి, చీపురుపల్లి, రేగులపాడు, టెక్కలిపట్నం గ్రామాల మీదుగా నా పాదయాత్ర సాగింది. రోడ్డుకిరువైపులా నేల కూలిన చెట్లు కనిపించాయి. తిత్లీ బీభత్సాన్ని అవి చెప్పకనే చెబుతున్నాయి. ఉదయం ఆదివాసీ సంఘాల ప్రతినిధులు కలిశారు. ఈ ప్రభుత్వం వచ్చాక గిరిజన సహకార సంస్థ నిర్వీర్యమైందని, ఐటీడీఏ నిరుపయోగంగా మారిందని

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com http://bit.ly/2ThFH13
via IFTTT December 30, 2018 at 03:55PM

29 December 2018

ఏపీ హైకోర్టు గురించి బాబు గుబులు ఇందుకేనా? http://bit.ly/2CE7vHB

హైకోర్టు విభజన జరిగిపోతోంది. కేంద్రం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి. సుప్రీం నుంచి సవ్యమైన మార్గదర్శకాలు కూడా వచ్చేసాయి. తెలంగాణా నుంచి అన్ని వ్యవస్థలూ విడిపడి ఏపీకి తరలిన నేపధ్యంలో కోర్టు మాత్రం ఉమ్మడిగానే ఇన్నేళ్లుగా కొనసాగుతోంది. ఓ పక్క తెలంగాణా న్యాయవాదులు కోర్టు విభజన జరగాల్సిందే అంటూ పట్టు పట్టారు. ఇక ఓటుకు నోటు

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com http://bit.ly/2CE7vHB
via IFTTT December 29, 2018 at 11:29PM

ప‌లాస‌కు పండ‌గొచ్చే http://bit.ly/2SpzakP

- ప‌లాస నియోజ‌క‌వ‌ర్గంలోకి ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌- వైయ‌స్ జ‌గ‌న్‌కు ఘ‌న స్వాగ‌తం- సిక్కోలు ప్ర‌జ‌ల ఆశీర్వాదాల‌తో కొన‌సాగుతున్న పాద‌యాత్ర‌- ప్ర‌తిప‌క్ష నేత దృష్టికి వ‌స్తున్న ప‌లు వ‌ర్గాల స‌మ‌స్య‌లు శ్రీ‌కాకుళం:  న‌వ్యాంధ్ర ప్రగతే లక్ష్యంగా, పేదసామాన్య వర్గాల సంక్షేమమే పరమావధిగా నవరత్నాల్లాంటి పథకాలను వెంటబెట్టుకుని సాగుతున్న జగన్‌మోహనుడి జైత్రయాత్ర శనివారం పలాస నియోజకవర్గంలో అడుగుపెట్టింది. కాలినడకన

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com http://bit.ly/2SpzakP
via IFTTT December 29, 2018 at 10:56PM

విమర్శకు పేటెంట్ బాబుదేనట http://bit.ly/2AmVvbJ

అవును ఈమాట స్వయంగా చంద్రబాబు చెబుతున్నాడు. వైయస్ జగన్ నన్ను విమర్శించడమేమిటి? అని ప్రశ్నిస్తున్నాడు. విమర్శలు చేయడానికి పేటెంట్ రైట్స్ మేము అధికారంలోకి రాగానే వచ్చి వళ్లో పడితే మిగిలిన వారంతా విమర్శలు చేయడమేమిటి? పైగా విమర్శలకే విమర్శకుడైన విమర్శనాత్మకుడిపై చంద్రబాబుపైనే విమర్శలా? బాబు జన్మహక్కుజగన్ పై నిరాధారమైన ఆరోపణలు, విమర్శలు ఎందుకు చేస్తున్నారు. విమర్శలపేటెంట్ రైట్

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com http://bit.ly/2AmVvbJ
via IFTTT December 29, 2018 at 10:39PM

దొరికినవాడికి దొరికినంత.. లేనివాడికి లేనంత... http://bit.ly/2AhnZUk

తుపాన్‌ నష్టపరిహారం పచ్చనేతల కైంకర్యం..వైయస్‌ఆర్‌సీపీ పలాస సమన్వయకర్త అప్పలరాజు..శ్రీకాకుళంః ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న  మహత్తర ఘట్టం నేడు పలాస నియోజకవర్గంలో అవిష్కృతం అయ్యిందని వైయస్‌ఆర్‌సీపీ పలాస సమన్వయకర్త డాక్టర్‌ అప్పలరాజు అన్నారు.జననేత వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి రాక కోసం ప్రజలు ఉత్సుకతతో ఎదురుచూస్తున్నారన్నారు. పలాస నియోజకవర్గంలో ఎన్నో సమస్యలను జననేత దృష్టికి తీసుకెళ్ళాడానికి ఆతృతతో ఉన్నారన్నారు. టీడీపీ

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com http://bit.ly/2AhnZUk
via IFTTT December 29, 2018 at 10:24PM

స్వార్థ ప్రయోజనాలు కోసం ఏపీని నాశనం చేస్తావా.. http://bit.ly/2RlkGoL

హైకోర్టు,సుప్రీంకోర్టులపైనే ఆరోపణలా...చంద్రబాబుపై వైయస్‌ఆర్‌సీపీ నేత సి.రామచంద్రయ్య ఫైర్‌..హైదరాబాద్ః ఓటుకు కోట్లు కేసు కారణంగా ఏపీ ఎకానమీ మొత్తం చంద్రబాబు నాశనం చేశారని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి సి.రామచంద్రయ్య మండిపడ్డారు.హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లోని వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. పదేళ్లు  హైదరాబాద్‌లో  ఉండే అవకాశం ఉన్నా కూడా ఓటుకు నోటు కేసుకు భయపడి..స్వార్థ ప్రయోజనాలు కోసం

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com http://bit.ly/2RlkGoL
via IFTTT December 29, 2018 at 08:53PM

చంద్రబాబు ప్రభుత్వానికి కౌంట్‌డౌన్‌ మొదలు http://bit.ly/2SrprKK

– చంద్రబాబు మాటల్లో ఓటమి భయం కనబడుతోంది– చంద్రబాబు స్వార్థం కోసం పదేళ్ల రాజధాని వదులుకున్నారు– ఓటుకు కోట్లు కేసులో భయపడి చంద్రబాబు అర్ధరాత్రి విజయవాడ వచ్చారు– హైకోర్టు విభజనపై చంద్రబాబు చౌకబారు విమర్శలు– ఒక గేటు పెట్టి పోలవరం కట్టేసినట్లు మాయ చేస్తున్నారు– చంద్రబాబు ప్రజలను కాదు..మీడియాను నమ్ముకున్నారు– కడప స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణంలో

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com http://bit.ly/2SrprKK
via IFTTT December 29, 2018 at 07:32PM

అగ్రిగోల్డు బాధితులకు అండగా జనవరి 3న ధర్నాలు http://bit.ly/2Q6jlxr

–అగ్రిగోల్డు బాధితులకు వైయస్‌ఆర్‌సీపీ అండగా ఉంటుంది– విశాఖలో అగ్రిగోల్డు బాధితుల బాసట కమిటీ సమావేశంవిశాఖ: అగ్రిగోల్డు బాధితులకు అండగా వైయస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో జనవరి 3వ తేదీన అన్ని కలెక్టరేట్ల ముందు ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వైయస్‌ఆర్‌సీపీ అగ్రిగోల్డు బాధితుల బాసట కమిటీ చైర్మన్‌ లేళ్ల అప్పిరెడ్డి పేర్కొన్నారు. శనివారం అగ్రిగోల్డు బాధితుల బాసట కమిటీ ఉత్తరాంధ్ర

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com http://bit.ly/2Q6jlxr
via IFTTT December 29, 2018 at 06:59PM

వైయస్‌ జగన్‌ను కలిసిన శ్రీయువ చైతన్య గార్మెంట్‌ ఉద్యోగులు http://bit.ly/2EXKLo4

శ్రీకాకుళం: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని శ్రీ యువ చైతన్య గార్మెంట్‌ ఉద్యోగులు కలిశారు. ప్రభుత్వం నుంచి ఆర్డర్‌ లేక ఉపాధి కోల్పోయామని ఉద్యోగులు వైయస్‌ జగన్‌కు ఫిర్యాదు చేశారు. 1999లో గార్మెంట్‌ గిరిజనులకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేశారని చెప్పారు. తమను ఆదుకోవాలని వారు వైయస్‌ జగన్‌ను

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com http://bit.ly/2EXKLo4
via IFTTT December 29, 2018 at 06:48PM

కాసేపట్లో పలాస నియోజకవర్గంలోకి ప్రజా సంకల్ప యాత్ర http://bit.ly/2ERKfr2

శ్రీకాకుళం: ప్రజల కష్టాలు వింటూ..కన్నీళ్లు తుడిచేందుకు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టినప్రజా సంకల్ప యాత్ర కాసేపట్లో పాతపట్నం నుంచి పలాస నియోజకవర్గంలోకి ప్రవేశించనుంది. ఈ మేరకు జననేతకు ఘన స్వాగతం పలికేందుకు భారీగా ఏర్పాటు చేశారు. వేలాదిగా జనం తరలివచ్చి రాజన్న బిడ్డ రాకకోసం ఎదురు చూస్తున్నారు. 

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com http://bit.ly/2ERKfr2
via IFTTT December 29, 2018 at 06:44PM

చంద్రబాబు స్వార్థానికి రాష్ట్రం బలి.. http://bit.ly/2EUZMak

సత్తా ఉన్న నాయకుడు వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి..వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు కళావతి, పుష్పశ్రీవాణిశ్రీకాకుళంః వైయస్‌ జగన్‌  కోసమే హైకోర్టు విభజించారన్న చంద్రబాబు వ్యాఖ్యలపై ఎమ్మెల్యేలు కళావతి,పుష్పశ్రీవాణి ఆగ్రహం వ్యక్తం చేశారు.పదేళ్ల ఉమ్మడి రాజధాని ఉన్నా ఓటుకు నోటు కేసుకు భయపడి అర్ధరాత్రి పారిపోయి వచ్చిన వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. కుట్రపూర్వకంగా వచ్చిన కేసులను ధైర్యంగా ఎదుర్కొంటున్న వ్యక్తి

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com http://bit.ly/2EUZMak
via IFTTT December 29, 2018 at 06:33PM