వైయస్ జగన్ను కలిసిన వజ్రాపు కొత్తూరు గ్రామస్తులుశ్రీకాకుళంః ప్రజా సంకల్పయాత్రలో వైయస్ జగన్ను వజ్రాపుకొత్తూరు గ్రామస్తులు కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు.తమ ప్రాంతానికి మంచినీటి సౌకర్యం లేదని జననేత దృష్టికి తీసుకెళ్ళారు. తిత్లీ తుపాను వలన నష్టపోయిన మాకు వైయస్ జగన్ ఇచ్చిన హామీ ఎంతో భరోసా ఇచ్చిందని హర్షం వ్యక్తం చేశారు.ఉద్ధాన ప్రాంతంలో తాగునీరు
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com http://bit.ly/2EXgp5p
via IFTTT December 31, 2018 at 05:16PM
No comments:
Post a Comment