29 December 2018

పేదల సంక్షేమాన్ని విస్మరించిన చంద్రబాబు.. http://bit.ly/2BJR6zI

శ్రీకాకుళంః నిజమైన ప్రజా సంక్షేమం కోరే వ్యక్తులుగా వైయస్‌ఆర్‌సీలోకి చేరుతున్న ఇతర పార్టీ నాయకులను స్వాగతిస్తున్నామని వైయస్‌ఆర్‌సీపీ నేత  రౌతు సూర్యప్రకాశరావు అన్నారు. పేదల సంక్షేమాన్ని వదిలేసి భూస్వామ్యవర్గాలకు, కార్పొరేట్‌ వ్యక్తుల కొమ్ము కాయడానికే టీడీపీ ప్రభుత్వం అంకితమయ్యిందన్నారు.టీడీపీ పాలనలో అరాచక పాలనను సహించలేక టీడీపీలో ఎన్నో ఏళ్లుగా ఉన్న సీనియర్‌ నేతలు సైతం వైయస్‌ఆర్‌సీపీలోకి

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com http://bit.ly/2BJR6zI
via IFTTT December 29, 2018 at 05:20PM

No comments:

Post a Comment