- కోట్లు విలువైన ఎ్రరచందనాన్ని కొల్లగొడుతున్నారు– ఎ్రరచందనం నాణ్యతను తగ్గించి చూపుతున్నారు తిరుపతి: వచ్చే ఎన్నికల్లో ఎ్రరచందనమే ఇంధనంగా పచ్చ చొక్కాలు అడవుల్లో ఉన్న పచ్చధనాన్ని కొల్లగొడుతున్నారని భూమన కరుణాకర్రెడ్డి విమర్శించారు. చంద్రబాబు పాలనలో స్మగ్లింగ్ పెరిగిపోయిందని, టీడీపీ నాలుగున్నరేళ్ల పాలనలో పచ్చదండు అటవీ సందపను దోచుకుంటుందని వైయస్ఆర్సీపీ సీనియర్ నాయకులు భూమన కరుణాకర్రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం తిరుపతిలో
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2wwqUqh
via IFTTT August 31, 2018 at 11:26PM
YSR Congress Party's goal is to ensure that, in the long run, every citizen is adequately empowered to lead a decent life..
31 August 2018
251వ రోజు ప్రజా సంకల్ప యాత్ర షెడ్యూల్ https://ift.tt/2PRX8Ew
విశాఖ: వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర విశాఖ జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. 251వ రోజు ప్రజా సంకల్ప యాత్ర షెడ్యూల్ను వైయస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి తలశీల రఘురాం విడుదల చేశారు. శనివారం ఉదయం అనకాపల్లి నియోజకవర్గంలోని బస చేసే ప్రాంతం నుంచి వైయస్ జగన్ తన పాదయాత్రను ప్రారంభిస్తారు. అక్కడి
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2PRX8Ew
via IFTTT August 31, 2018 at 09:41PM
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2PRX8Ew
via IFTTT August 31, 2018 at 09:41PM
చంద్రబాబు ముస్లింలను అవమానించాడు https://ift.tt/2NBeCDC
ప్రశ్నిస్తే తీవ్రవాదులుగా చిత్రీకరించి తప్పుడు కేసులు వచ్చే ఎన్నికల్లో ముస్లింలంతా ఓటనే ఆయుధంతో బుద్ధి చెప్పాలిగుంటూరు: ముస్లింలను అవమానపరిచే విధంగా చంద్రబాబు ప్రవర్తిస్తున్నారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకులు ఇక్బాల్ అన్నారు. మూడు దశాబ్దాల పైచిలుకు పోలీస్ ఆఫీసర్గా పనిచేసి రిటైర్డ్ అయ్యాను.. నా సర్వీస్లో ఇలా ఫ్లకార్డులు పట్టుకొని నిరసన తెలిపిన వారిని వేధించడం
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2NBeCDC
via IFTTT August 31, 2018 at 07:35PM
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2NBeCDC
via IFTTT August 31, 2018 at 07:35PM
విష జ్వర మరణాలన్నీ ప్రభుత్వ హత్యలే https://ift.tt/2MFFki9
– ప్రభుత్వం స్పందించకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా– వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే రాజన్న దొరవిజయనగరం: విష జ్వర మరణాలన్నీ కూడా ప్రభుత్వ హత్యలే అని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే రాజన్న దొర పేర్కొన్నారు. సాలూరు మండలం కరాసువలసలో విషజ్వరాలు ప్రబలి 15 రోజుల్లో 9 మంది మృత్యువాతపడ్డారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు విష జ్వరాలతో వరుసగా
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2MFFki9
via IFTTT August 31, 2018 at 07:20PM
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2MFFki9
via IFTTT August 31, 2018 at 07:20PM
హక్కుల కోసం గళమెత్తితే చంపేస్తారా? https://ift.tt/2N6rQeD
గుంటూరు: హక్కుల కోసం న్యాయంగా గళమెత్తిన ముస్లింలను చంపేస్తామంటూ ప్రభుత్వం బెదిరింపులకు దిగుతుందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కొలుసు పార్ధసారథి ధ్వజమెత్తారు. టీడీపీ ముస్లింలతో నిర్వహించిన సమ్మేళనంలో తమ సమస్యలు పరిష్కరించాలని కోరిన నంద్యాల ముస్లిం యువకులను అక్రమంగా నిర్భందించి వివిధ ప్రాంతాల పోలీస్స్టేషన్లకు తిప్పుతూ వారిపై దాడి చేయడం ఎంత వరకు
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2N6rQeD
via IFTTT August 31, 2018 at 06:35PM
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2N6rQeD
via IFTTT August 31, 2018 at 06:35PM
ముస్లింలపై బాబు సవతి ప్రేమ https://ift.tt/2wupRX8
కర్నూలు: ముస్లింలపై చంద్రబాబు సవతి ప్రేమ చూపుతున్నారని వైయస్ఆర్సీపీ నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య మండిపడ్డారు. గుంటూరు సీఎం సభలో ప్రశ్నించిన ముస్లిం యువకులపై అక్రమ కేసులు పెట్టి భయపెట్టాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. నాలుగేళ్లలో ముస్లింలకు చంద్రబాబు ఏం చేశారని ఆయన నిలదీశారు.ముస్లింల హామీ ఒక్కటైనా ఇంతవరకు చంద్రబాబు నెరవేర్చారా అని ప్రశ్నించారు. ముస్లిం యువకులపై పెట్టిన
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2wupRX8
via IFTTT August 31, 2018 at 06:18PM
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2wupRX8
via IFTTT August 31, 2018 at 06:18PM
వైయస్ఆర్సీపీ సమన్వయకర్త పెద్దారెడ్డి అరెస్ట్ https://ift.tt/2PQDmcB
అనంతపురం: అధికారంలో ఉన్నాం..మాకెవరు అడ్డు అన్న రీతిలో అధికార పార్టీ నేతలు వ్యవహరిస్తున్నారు. టీడీపీ నేతల అరాచకాలకు అడ్డూ అదుపులేకుండా పోతోంది. ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లోనూ చిచ్చు పెడుతున్నారు. వైయస్ఆర్సీపీ నాయకులే లక్ష్యంగా రెచ్చిపోతున్నారు. ప్రశ్నిస్తే అక్రమంగా కేసులు బనాయిస్తున్నారు. పోలీసులు కూడా అధికార పార్టీనేతలకు వత్తాసు పలుకుతూ కర్కశత్వం ప్రదర్శిస్తున్నారు.బుధ, గురువారాల్లో యల్లనూరు మండలం
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2PQDmcB
via IFTTT August 31, 2018 at 06:03PM
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2PQDmcB
via IFTTT August 31, 2018 at 06:03PM
ముస్లిం యువకులపై పెట్టిన అక్రమ కేసులన్నీ ఎత్తివేయాలి https://ift.tt/2LHJd0D
గుంటూరు: చంద్రబాబుకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ముస్లిం యువకులపై గుంటూరు సభ సందర్భంగా పెట్టిన అక్రమ కేసులన్నీ ఎత్తివేయాలని వైయస్ఆర్సీపీ నేత శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి డిమాండు చేశారు. గుంటూరులో అరెస్టు అయి బెయిల్పై విడుదలైన ముస్లిం యువకులను ఆయన కలిశారు. ఈ సందర్భంగా శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో ప్రతి ఒక్కరికి భావ
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2LHJd0D
via IFTTT August 31, 2018 at 05:57PM
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2LHJd0D
via IFTTT August 31, 2018 at 05:57PM
బట్టలూడదీసికొట్టారు https://ift.tt/2NbInhz
గుంటూరు: శాంతియుతంగా ఫ్లకార్డులతో నిరసన తెలిపిన తమను పోలీసులు అమానుషంగా అరెస్టు చేశారని ముస్లిం యువకులు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం ఉదయం బెయిల్పై విడుదలైన అనంతరం వారు మీడియా సమావేశంలో మాట్లాడారు. గుంటూరు సభలో పోలీసులు తమను ఈడ్చుకుంటూ నల్లమడుగు తీసుకెళ్లి బట్టలూడదీసికొట్టారని కన్నీటిపర్యంతమయ్యారు. 2014లో ముస్లింలకు చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంపై ప్రశ్నించినందుకు
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2NbInhz
via IFTTT August 31, 2018 at 05:50PM
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2NbInhz
via IFTTT August 31, 2018 at 05:50PM
వైయస్ఆర్సీపీ నేతల పేర్లు చెప్పాలని హింసించారు https://ift.tt/2LHecdc
గుంటూరు: వైయస్ఆర్సీపీ నేతల పేర్లు చెప్పాలంటూ పోలీసులు తమను హింసించారని గుంటూరులోని నారా హమారా సభలో అరెస్టు అయి బెయిల్పై విడుదలైన 9 మంది ముస్లిం యువకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా యువకులు మీడియాతో మాట్లాడుతూ..గుంటూరు మీటింగ్లో ముస్లింలకు ఒరిగిందేమి లేదని మండిపడ్డారు. తెలుగు దేశం పార్టీ డబ్బా కొట్టుకున్నారని తెలిపారు. తనకు అంగవైకల్యం ఉందని
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2LHecdc
via IFTTT August 31, 2018 at 05:47PM
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2LHecdc
via IFTTT August 31, 2018 at 05:47PM
ఫ్లకార్డులు ప్రదర్శిస్తే దేశ ద్రోహమా ? https://ift.tt/2NAVKog
గుంటూరు: ఆంధ్రప్రదేశ్లో హిట్లర్ పాలన కొనసాగుతుందని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే అంజాద్ బాషా మండిపడ్డారు. గుంటూరులో జైలు నుంచి విడుదలైన ముస్లిం యువకులను ఆయన పరామర్శించారు. అనంతరం మీడియాతో అంజాద్బాషా మాట్లాడుతూ..సీఎం సభలో శాంతియుతంగా నిరసన తెలిపిన ముస్లిం యువకులపై కేసులు నమోదు చేయడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ఫ్లకార్డులు ప్రదర్శిస్తే ఏమైనా దేశ ద్రోహమా చంద్రబాబు
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2NAVKog
via IFTTT August 31, 2018 at 05:04PM
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2NAVKog
via IFTTT August 31, 2018 at 05:04PM
ముస్లింలు అధైర్యపడొద్దు https://ift.tt/2MI5XCO
- ముస్లింలకు వైయస్ఆర్సీపీ అండ - ముస్లింల ఓట్లు అడిగే హక్కు చంద్రబాబుకు లేదు- టీడీపీ పతనంతోనే ముస్లింలకు మేలు గుంటూరు: రాష్ట్రంలో ముస్లిం సోదరులు అధైర్యపడవద్దని, అందరికీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు భరోసా ఇచ్చారు.‘నారా హమారా.. టీడీపీ హమారా’ సభలో ప్లకార్డులు
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2MI5XCO
via IFTTT August 31, 2018 at 05:00PM
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2MI5XCO
via IFTTT August 31, 2018 at 05:00PM
బాబుగారి రుణమాఫీ హామీని నమ్మడమే.. వారు చేసిన నేరమా? https://ift.tt/2NANggU
30–08–2018, గురువారం వూడేరు క్రాస్, విశాఖపట్నం జిల్లానడుస్తూ.. నడుస్తూ ఉండగానే 250 రోజులు గడిచిపోయాయి. చూస్తూ.. చూస్తుండగానే లక్షలాది మంది ప్రేమాభిమానాల మధ్య, కన్నీటి వెతల మధ్య పాదయాత్ర తొమ్మిదో నెలలోకి ప్రవేశించింది. చలి వణికించినా.. ఎండలు మండినా.. జడివానలు జడిపించినా.. అంతులేని ఆప్యాయతను చూపుతూ.. తమ బిడ్డలా అక్కున చేర్చుకున్న ఆత్మీయుల రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిది.
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2NANggU
via IFTTT August 31, 2018 at 03:08PM
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2NANggU
via IFTTT August 31, 2018 at 03:08PM
30 August 2018
ఆగస్టు 30వ తేదీ ముఖ్యాంశాలు https://ift.tt/2NCtCRS
వివరాలకు క్లిక్ చేయండి - బాబూ..మీకు మానవత్వం ఉందా?- రైతులకు తిప్పలు..నీకు గొప్పలా? -హరికృష్ణ మృతి దిగ్భ్రాంతికి గురిచేసింది - పాదయాత్ర ప్రజల్లో భరోసా నింపుతోంది - వైయస్ జగన్ హమీల పట్ల అనకాపల్లి వాసుల హర్షం - ప్రజా సంకల్ప యాత్ర @ 250వ రోజు- ముస్లిం యువకుల అరెస్టు అప్రజాస్వామికం - ప్రశ్నిస్తే చావకొడతాం
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2NCtCRS
via IFTTT August 31, 2018 at 01:24AM
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2NCtCRS
via IFTTT August 31, 2018 at 01:24AM
బాబూ..మీకు మానవత్వం ఉందా? https://ift.tt/2mwo2Et
అమరావతి: గుంటూరు మీటింగ్కు రమ్మని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ముస్లింలను పిలిచింది మీరు కాదా చంద్రబాబు అని వైయస్ఆర్సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో మానవ హక్కులు లేవా? చంద్రబాబుకు మానవత్వం ఉందా అని ఆయన నిలదీశారు. నారా హమారా మీటింగ్లో ప్రశ్నించిన ముస్లిం యువకులను దారుణంగా చిత్రహింసలు
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2mwo2Et
via IFTTT August 31, 2018 at 01:16AM
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2mwo2Et
via IFTTT August 31, 2018 at 01:16AM
రైతులకు తిప్పలు..నీకు గొప్పలా? https://ift.tt/2Bw5JJZ
ప్రకృతి సేద్యంలో ఏదీ పురోగతి..రైతు వ్యతిరేకికి అంతర్జాతీయ గౌరవమా..–ధరల స్థిరీకరణ నిధి ఉసేదీ చంద్రబాబూ..!–వైయస్ఆర్సీపీ రైతు విభాగం అధ్యక్షులు ఎంవిఎస్ నాగిరెడ్డిఅమరావతి: రాష్ట్రంలో వ్యవసాయం తిరోగమనంలో పయనిస్తున్నా.. ప్రకృతి సేద్యంలో పురోగతి సాధిస్తున్నట్లు అంతర్జాతీయ స్థాయిలో చంద్రబాబు గొప్పలు చెప్పకోవడం విడ్డూరంగా ఉందని వైయస్ఆర్సీపీ రైతు విభాగం అధ్యక్షులు ఎంవిఎస్ నాగిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2Bw5JJZ
via IFTTT August 31, 2018 at 12:38AM
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2Bw5JJZ
via IFTTT August 31, 2018 at 12:38AM
పేదల హక్కులను కాలరాస్తున్న టీడీపీ ప్రభుత్వం https://ift.tt/2wnmrX1
అమరావతిః టీడీపీ ప్రభుత్వం పేదల హక్కులను కాలరాస్తుందని వైయస్ఆర్సీపీ నేతలు పేర్కొన్నారు. మంగళగిరి పోలీసుస్టేషన్కు తరలించిన ఉండవల్లి రైతులను వైయస్ఆర్సీపీ నేతలు పరామర్శించారు. నిరంశకుత్వంగా ప్రభుత్వం రైతులను అరెస్ట్ చేయడం దారుణమన్నారు. రాజధానికి భూములివ్వని సన్న,చిన్న కారుల రైతులను ఇబ్బందులకు గురిచేస్తుందని ఆరోపించారు.హైటెన్షన్ విద్యుత్వైర్లను పంటపొలాల్లో వేసి నష్టం కలిగించవద్దని, ప్రత్యామ్నాయంగా పొల్లాలో పక్కనుంచి విద్యుత్
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2wnmrX1
via IFTTT August 30, 2018 at 11:38PM
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2wnmrX1
via IFTTT August 30, 2018 at 11:38PM
రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిం మైనార్టీల ఆందోళనలు https://ift.tt/2PmNF7h
టీడీపీ దుశ్చర్యపై రగిలిన ముస్లింలు–విజయవాడలో ముస్లింల మౌన ప్రదర్శన–ముస్లింల అభ్యున్నతికి తోడ్పడింది వైయస్ రాజశేఖర్ రెడ్డే...–మైనార్టీలపై చంద్రబాబుది సవతి తల్లి ప్రేమరాజమహేంద్రవరంః టీడీపీ పాలనలో ఎప్పుడూ మైనార్టీలకు న్యాయం జరగలేదని తూర్పుగోదావరి జిల్లా ముస్లిం మైనార్టీ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశారు.. గుంటూరులో ముస్లిం యువకులపై టీడీపీ ప్రభుత్వం దుశ్చర్యను తీవ్రంగా ఖండించారు. టీడీపీ తన
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2PmNF7h
via IFTTT August 30, 2018 at 10:47PM
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2PmNF7h
via IFTTT August 30, 2018 at 10:47PM
కరీంనగర్లో చంద్రబాబు దిష్టిబొమ్మ దహనం https://ift.tt/2MBcmzQ
కరీంనగర్ః టీడీపీ ప్రభుత్వం ముస్లింలపై అణచివేత చర్యలకు పాల్పడుతోందని వైయస్ఆర్సీపీ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు మహ్మద్ సలీం అన్నారు.గుంటూరులో వైయస్ఆర్సీపీ మైనార్టీ కార్యకర్తల అరెస్ట్ను నిరసిస్తూ కరీంనగర్లో వైయస్ఆర్సీపీ మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. ముస్లింలకు అన్యాయం చేస్తున్నారంటూ చంద్రబాబు దిష్టిబొమ్మ దగ్ధం చేశారు.
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2MBcmzQ
via IFTTT August 30, 2018 at 08:57PM
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2MBcmzQ
via IFTTT August 30, 2018 at 08:57PM
రాజధాని రైతులపై టీడీపీ కక్షసాధింపు చర్యలు https://ift.tt/2NxbwAm
అమరావతిః రైతులపై టీడీపీ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోంది. రాజధానికి భూములు ఇవ్వలేదనే నెపంతో వేధింపులకు గురిచేస్తునట్లు రైతులు ఆరోపిస్తున్నారు. ఉండవల్లిలో పంటపొలాల మధ్య హైటెన్షన్ విద్యుత్వైర్లను వేసేందుకు యత్నించిన అధికారులను రైతులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసుల సహకారంతో విద్యుత్ వెర్లును బలవంతంగా వేయడానికి ప్రయత్నించడంతో రైతులు, అధికారుల మ«ధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది.
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2NxbwAm
via IFTTT August 30, 2018 at 06:58PM
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2NxbwAm
via IFTTT August 30, 2018 at 06:58PM
హరికృష్ణ మృతి దిగ్భ్రాంతికి గురిచేసింది https://ift.tt/2MEuMjg
హైదరాబాద్: సినీ నటుడు, మాజీ మంత్రి, మాజీ పార్లమెంట్ సభ్యులు నందమూరి హరికృష్ణ మృతి దిగ్భ్రాంతికి గురిచేసిందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, మేకపాటి రాజమోహన్రెడ్డిలు అన్నారు. మెహదీపట్నంలోని హరికృష్ణ నివాసంలో భౌతికకాయానికి వైయస్ఆర్ సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, మాజీ ఎంపీలు మేకపాటి రాజమోహన్రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2MEuMjg
via IFTTT August 30, 2018 at 06:44PM
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2MEuMjg
via IFTTT August 30, 2018 at 06:44PM
హరికృష్ణకు వైయస్ఆర్ సీపీ నేతల నివాళి https://ift.tt/2PUMsoO
హైదరాబాద్: సినీనటుడు, మాజీ ఎంపీ హరికృష్ణ పార్థివదేహానికి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు నివాళులర్పించారు. పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, మాజీ ఎంపీలు మేకపాటి రాజమోహన్రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డిలు మెహదీపట్నంలోని హరికృష్ణ నివాసానికి చేరుకున్నారు. హరికృష్ణ మృతదేహానికి నివాళులర్పించారు.
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2PUMsoO
via IFTTT August 30, 2018 at 06:27PM
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2PUMsoO
via IFTTT August 30, 2018 at 06:27PM
పాదయాత్ర ప్రజల్లో భరోసా నింపుతోంది https://ift.tt/2BVz8NX
అనకాపల్లిని జిల్లా చేస్తానని వైయస్ జగన్ ప్రకటనసంతోషం వ్యక్తం చేస్తున్న ప్రజలువైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్విశాఖపట్నం: అనకాపల్లిని ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేస్తానన్న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ ప్రకటించడం స్థానిక ప్రజల్లో సంతోషాన్ని నింపిందని పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ అన్నారు. అనకాపల్లిలో
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2BVz8NX
via IFTTT August 30, 2018 at 06:22PM
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2BVz8NX
via IFTTT August 30, 2018 at 06:22PM
ముస్లిం యువకులపై తప్పుడు కేసులను వెనక్కి తీసుకోవాలి https://ift.tt/2LFTSbU
తప్పుడు అభియోగాలతో అరెస్ట్ చేసిన ముస్లిం యువకులపై తక్షణం కేసులు వెనక్కి తీసుకుని విడిచిపెట్టాలని వైయస్ఆర్సీపీ నేతలు డిమాండ్ చేశారు.జైలులో ఉన్న ముస్లిం యువకులను వైయస్ఆర్సీపీ నేతలు పరామర్శించారు. లేళ్ల అప్పిరెడ్డి, మేరుగ నాగార్జున, కావటి మనోహర్ నాయుడు ముస్తఫా తదితర నాయకులు ఉన్నారు.
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2LFTSbU
via IFTTT August 30, 2018 at 05:26PM
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2LFTSbU
via IFTTT August 30, 2018 at 05:26PM
ముస్లింలకు వైయస్ఆర్సీపీ అండ https://ift.tt/2N2nchC
చంద్రబాబు పరిపాలన సంకెళ్లమయం అయ్యిందని వైయస్ఆర్సీపీ నేత మేరుగ నాగార్జున విమర్శించారు.ముస్లింలకు వైయస్ఆర్సీపీ అండగా ఉంటుందన్నారు. చంద్రబాబు పాలన రాజ్యాంగాన్ని పాతరేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముస్లిం యువకుల అరెస్ట్లు అమానుషమని, రాష్టంలో దుష్టపాలన కొనసాగుతుందన్నారు.
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2N2nchC
via IFTTT August 30, 2018 at 05:25PM
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2N2nchC
via IFTTT August 30, 2018 at 05:25PM
వైయస్ జగన్ హమీల పట్ల అనకాపల్లి వాసుల హర్షం https://ift.tt/2PjPr97
విశాఖ: వైయస్ జగన్ ఇచ్చిన హమీలతో అనకాపల్లి వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అనకాపల్లిని జిల్లా కేంద్రం ప్రకటించడం పట్ల ఆనందంగా ఉందన్నారు. రూరల్లో ప్రాంతాల ప్రజలు ప్రతి పనికి వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న విశాఖపట్నం వెళ్లాల్సివస్తుందని దీంతో పనులు అనుకున్న సమయంలో జగరక ఇబ్బందులు పడుతున్నారని జగనన్న హమీతో ప్రజలు కష్టాలు తీరిపోతాయంటున్నారు.
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2PjPr97
via IFTTT August 30, 2018 at 05:23PM
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2PjPr97
via IFTTT August 30, 2018 at 05:23PM
ప్రశ్నిస్తే చావకొడతాం... https://ift.tt/2N2n8hS
ముస్లింలపై టీడీపీ ప్రభుత్వం దాష్టీకం..అమరావతి: ముస్లింలకు అండగా ఉండాల్సిన టీడీపీ ప్రభుత్వం వారిని భయభ్రాంతులకు గురి చేస్తోంది.మైనార్టీల ప్రయోజనాలు కాపాడవలసిన చంద్రబాబు ప్రభుత్వం ముస్లింలపై అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోంది.న్యాయాన్ని ప్రశ్నిస్తే గొంతునొక్కే ప్రయత్నాలు చేస్తోంది. ముస్లింలు సమస్యలు పరిష్కారిస్తామంటూ సభలు పెట్టి జైలుకు పంపించడం ఇదెక్కడి న్యాయమో చంద్రబాబే చెప్పాలి. ఇంతకు చంద్రబాబుకు ప్రేమ ముస్లింపైనా..లేక వారి
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2N2n8hS
via IFTTT August 30, 2018 at 05:20PM
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2N2n8hS
via IFTTT August 30, 2018 at 05:20PM
ప్రజా సంకల్ప యాత్ర @ 250వ రోజు https://ift.tt/2PfQsPx
విశాఖ: ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకుని.. వారిలో భరోసా నింపేందుకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్రెడ్డి గతేడాది నవంబర్ 6వ తేదీన ప్రారంభించిన ప్రజాసంకల్పయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. ఇవాళ ప్రజా సంకల్ప యాత్ర 250వ రోజుకు చేరింది. విశాఖపట్నం జిల్లాలో జననేత 250వ రోజు పాదయాత్రను గురువారం ఉదయం అనకాపల్లి నియోజకవర్గంలోని
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2PfQsPx
via IFTTT August 30, 2018 at 05:15PM
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2PfQsPx
via IFTTT August 30, 2018 at 05:15PM
ముస్లిం యువకుల అరెస్టు అప్రజాస్వామికం https://ift.tt/2LERbHz
గుంటూరు: తమ మతస్తులకు జరుగుతున్న అన్యాయంపై శాంతియుతంగా, గాంధేయ మార్గంలో నిరసన వ్యక్తం చేసిన ముస్లిం యువకులను అరెస్టు చేయడం అప్రజాస్వామికమని వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్యే షేక్ మొహమ్మద్ ముస్తఫా, పార్టీ నేత లేళ్ల అప్పిరెడ్డి విమర్శించారు. వారు గుంటూరులో మీడియాతో మాట్లాడారు. గతంలో ముఖ్యమంత్రులు నిర్వహించిన సభల్లో ఎంతోమంది పౌరులు తమ సమస్యలపై నిరసనలు
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2LERbHz
via IFTTT August 30, 2018 at 02:59PM
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2LERbHz
via IFTTT August 30, 2018 at 02:59PM
తుమ్మలపాల నుంచి 250వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం https://ift.tt/2woerVQ
విశాఖ: ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకుని.. వారిలో భరోసా నింపేందుకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విశాఖపట్నం జిల్లాలో దిగ్విజయంగా కొనసాగుతోంది. జననేత 250వ రోజు పాదయాత్రను గురువారం ఉదయం అనకాపల్లి నియోజకవర్గంలోని తుమ్మలపాల శివారు నుంచి పాదయాత్ర ప్రారంభించారు. అక్కడి నుంచి మర్టురు క్రాస్, బవులవాడ క్రాస్,
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2woerVQ
via IFTTT August 30, 2018 at 02:53PM
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2woerVQ
via IFTTT August 30, 2018 at 02:53PM
లక్షల కోట్లు మింగిన మీరు కార్మికులకు సక్రమంగా జీతాలివ్వలేరా? https://ift.tt/2PgFusY
29–08–2018, బుధవారంతుమ్మపాల శివారు, విశాఖపట్నం జిల్లా మంచి చేయాలన్న తపన ఉండాలేగానీ.. ప్రజల కన్నీటి కష్టాలకు పరిష్కార మార్గాలుగా గొప్ప గొప్ప పథకాలు రూపుదిద్దుకుంటాయి. 2003లో నాన్నగారు మునగపాకకు వచ్చారు. అప్పటి బాబుగారి పాలనలో చితికిపోయిన బెల్లం రైతుల కష్టాలను తెలుసుకోవాల నుకున్నారు. అడారి పోలయ్య అనే రైతన్న ఇంటికి వెళ్లారు. పాకం వండే విధానాన్ని పరిశీలించారు.
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2PgFusY
via IFTTT August 30, 2018 at 02:49PM
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2PgFusY
via IFTTT August 30, 2018 at 02:49PM
29 August 2018
ఆగస్టు 29వ తేదీ ముఖ్యాంశాలు https://ift.tt/2LDID3Q
వివరాలకు క్లిక్ చేయండి - బాబూ..మిమ్మల్ని రమ్మని ఎవరంటున్నారు?- దోచుకోవడం..దాచుకోవడమేనా...ప్రజా సమస్యలు పట్టవా..! - లక్షల ఎకరాలు దోచుకున్నారు - చంద్రబాబు నారా హమారా కాదు..నీరో చక్రవర్తి - ఎన్టీఆర్కు హరికృష్ణ అంటే చాలా ఇష్టం - జనం గుండెల్లో జగన్ మావయ్య - నాలుగేళ్ల నుంచి మైనారీటీలు గుర్తుకురాలేదా బాబూ? - హరికృష్ణ మృతిపట్ల వైయస్ జగన్ సంతాపం - ముస్లిం యువకులపై టీడీపీ అరాచకత్వం - మోసం..మోసం.. మళ్లీ మళ్లీ మోసం
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2LDID3Q
via IFTTT August 30, 2018 at 01:03AM
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2LDID3Q
via IFTTT August 30, 2018 at 01:03AM
ముస్లిం యువకులపై టీడీపీ అరాచకత్వం https://ift.tt/2BXKvor
- బాబు అన్యాయాన్ని ప్రశ్నించినందుకు చిత్రహింసలుకర్నూలు: టీడీపీ పాలనలో అరాచకత్వం కొనసాగుతోంది. మంగళవారం గుంటూరులో జరిగిన నారా హమారా..టీడీపీ హమారా కార్యక్రమంలో ముస్లింలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించినందుకు 8 మంది యువకులను పోలీసులు చిత్రహింసలకు గురిచేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన వారిగా భావిస్తున్న ముస్లిం యువకులు 24 గంటలుగా పోలీసులు ఆయా
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2BXKvor
via IFTTT August 29, 2018 at 11:55PM
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2BXKvor
via IFTTT August 29, 2018 at 11:55PM
ఇదా నీ అభివృద్ధి చంద్రబాబూ..? https://ift.tt/2woHnN5
–అమరావతి కడతానన్నారు..భ్రమరావతి కట్టారు..వైయస్ఆర్సీపీ నేత కల్యాణిరాజధాని పేరుతో చంద్రబాబు అవినీతికి తెగబడతున్నాడని వైయస్ఆర్సీపీ నేత కల్యాణి విమర్శించారు.విశాఖ జిల్లా అనకాపల్లి వైయస్ జగన్ బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. అమరావతి కడతానన్నారని కాని భ్రమరావతి కట్టారని, సింగపూర్ కడతానన్నారు కాని స్మిమింగ్పూల్ కట్టారని విమర్శించారు. చంద్రబాబుకు కలెక్షన్ మీద ఉన్న దృష్టి కన్స్ట్రక్షన్ మీద లేదన్నారు.
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2woHnN5
via IFTTT August 29, 2018 at 11:38PM
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2woHnN5
via IFTTT August 29, 2018 at 11:38PM
బాబూ..మిమ్మల్ని రమ్మని ఎవరంటున్నారు? https://ift.tt/2BXL7KL
– సీఎం బాబే దళారీగా మారితే రైతులను ఆదుకునేది ఎవరు?– రాష్ట్రంలో చెరకు రైతుల పరిస్థితి దారుణంగా ఉంది– సహకార రంగంలోని చక్కెర ఫ్యాక్టరీలను బాబు మూసేయిస్తారు– ఎంవీవీఎస్ మూర్తికి చక్కెర ఫ్యాక్టరీ కట్టబెట్టాలని బాబు చూశారు– ఏటికొప్పాక ఫ్యాక్టరీ మళ్లీ నష్టాల్లోకి నెట్టే యత్నం చేస్తున్నారు– అనకాపల్లిలో వైయస్ఆర్ 11 వేల ఇళ్లు కట్టించారు–
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2BXL7KL
via IFTTT August 29, 2018 at 11:36PM
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2BXL7KL
via IFTTT August 29, 2018 at 11:36PM
లక్షల ఎకరాలు దోచుకున్నారు https://ift.tt/2MZgPvn
విశాఖ: విశాఖ జిల్లాలో భూ స్కాంలో వేలాది ఎకరాలు దోచుకున్నారని వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగుడివాడ అమర్ నాథ్ రెడ్డి మండిపడ్డారు. అనకాపల్లిలో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. స్థానిక ఎమ్మెల్యేకు కూడా ఈ స్కామ్లో భాగస్యామ్యం ఉందన్నారు. అలాంటి పాలకులు ఉండటం మన ధౌర్భగ్యమన్నారు. ఈ ప్రాంత ప్రజలు పడుతున్న కష్టాలను, సమస్యలను వైయస్
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2MZgPvn
via IFTTT August 29, 2018 at 10:48PM
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2MZgPvn
via IFTTT August 29, 2018 at 10:48PM
అనకాపల్లిలో జననేతకు ఆత్మీయ స్వాగతం https://ift.tt/2PhFd9c
విశాఖ: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా విశాఖ జిల్లా అనకాపల్లి పట్టణంలోకి వైయస్ జగన్ అడుగుపెట్టారు. ఈ సందర్భంగా జననేతకు స్థానికులు, పార్టీ నేతలు ఆత్మీయ స్వాగతం పలికారు. పట్టణంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు వేలాదిగా జనం తరలిరావడంతో పట్టణం కిటకిటలాడుతోంది. అశేష జనవాహినిని ఉద్దేశించి వైయస్ జగన్ ప్రసంగించనున్నారు.
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2PhFd9c
via IFTTT August 29, 2018 at 10:15PM
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2PhFd9c
via IFTTT August 29, 2018 at 10:15PM
దోచుకోవడం..దాచుకోవడమేనా...ప్రజా సమస్యలు పట్టవా..! https://ift.tt/2wjBHnN
–వైయస్ఆర్సీపీ నేత బొత్స సత్యనారాయణవిజయనగరం: టీడీపీ నాయకులకు దోచుకోవడం..దాచుకోవడం తప్ప ప్రజా సమస్యలు పట్టడం లేదని వైయస్ఆర్ సీపీ సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. విజయనగరం జిల్లాలో విషజ్వరాలు విజృంభిస్తున్నా ప్రభుత్వానికి పట్టడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి పాలనకు,చంద్రబాబు పాలనకు సంబంధమే లేదని, వైయస్ఆర్ పాలన ప్రజాపాలన అని, చంద్రబాబుది
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2wjBHnN
via IFTTT August 29, 2018 at 10:00PM
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2wjBHnN
via IFTTT August 29, 2018 at 10:00PM
మోసం..మోసం.. మళ్లీ మళ్లీ మోసం https://ift.tt/2olc81k
– ముస్లింలపై మళ్లీ మంత్రి పదవి వల– 2014లో 15 మంది మైనారిటీలకు టిక్కెట్ ఇస్తామని మోసం ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో చంద్రబాబు మరోసారి ముస్లింలను పావులుగా వాడుకునేందుకు సిద్దమయ్యారు. 2014 ఎన్నికలకు ముందు చెప్పిన అవే మాయ మాటలను మళ్లీ మళ్లీ వినిపించి వశ పరుచుకోవాలని చూస్తున్నాడు. ఎన్డీఏతో తెగతెంపులు చేసుకున్న దగ్గర్నుంచి ఒక పద్దతి
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2olc81k
via IFTTT August 29, 2018 at 09:09PM
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2olc81k
via IFTTT August 29, 2018 at 09:09PM
చంద్రబాబు నారా హమారా కాదు..నీరో చక్రవర్తి https://ift.tt/2ngJePq
- మీరిచ్చిన హామీల గురించి విద్యార్థులు ప్రస్తావిస్తే దాడులు చేయిస్తారా?– ముస్లింల పట్ల చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదు– బీజేపీతో కలిసే ప్రసక్తే లేదుహైదరాబాద్: చంద్రబాబు నారా హమారా కాదని, నీరో చక్రవర్తి అని వైయస్ఆర్సీపీ మైనారిటీ నేత మహమ్మద్ ఇక్బాల్ మండిపడ్డారు. నిన్న నారా హమారా సభలో చంద్రబాబు హామీలను ఫ్లకార్డ్సుద్వారా గుర్తు చేసిన విద్యార్థులను నల్లమాడ
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2ngJePq
via IFTTT August 29, 2018 at 09:06PM
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2ngJePq
via IFTTT August 29, 2018 at 09:06PM
కాసేపట్లో అనకాపల్లి నియోజకవర్గంలోని వైయస్ జగన్ https://ift.tt/2PJFva5
విశాఖ: వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర విశాఖ జిల్లాలో దిగ్విజయంగా కొనసాగుతోంది. 249వ రోజు పాదయాత్రను వైయస్ జగన్ యలమంచలి నియోజకవర్గం నుంచి ప్రారంభించగా కాసేపట్లో అనకాపల్లి నియోజకవర్గంలోకి ప్రవేశించనున్నారు. సాయంత్రం అనకాపల్లి పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైయస్ జగన్ ప్రసంగించనున్నారు.
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2PJFva5
via IFTTT August 29, 2018 at 08:36PM
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2PJFva5
via IFTTT August 29, 2018 at 08:36PM
అన్నా..నీవే దిక్కు https://ift.tt/2okCP6d
విశాఖ: చంద్రబాబు నాలుగేళ్ల పాలనలో ఏ ఒక్క పంటకు గిట్టుబాటు ధర లేదని, అతివృష్టి, అనావృష్టితో బాధపడుతున్నామని రైతులు వాపోయారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా బుధవారం పాడి, చెరకు రైతులు వైయస్ జగన్ను కలిసి తమ బాధలు చెప్పుకున్నారు. లీటరు పాలకు రూ.60 రూపాయలు ఇస్తేగాని గిట్టుబాటు కాదని, కాని డెయిరీలు రూ.28కే కొనుగోలు
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2okCP6d
via IFTTT August 29, 2018 at 08:30PM
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2okCP6d
via IFTTT August 29, 2018 at 08:30PM
ఎన్టీఆర్కు హరికృష్ణ అంటే చాలా ఇష్టం https://ift.tt/2BWkJAW
హైదరాబాద్: స్వర్గీయ ఎన్టీ రామారావుకు హరికృష్ణ చాలా ఇష్టమైన కుమారుడని, ఆయనకు కూడా తండ్రిపై ప్రేమ ఉన్న వ్యక్తి అని వైయస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతి పేర్కొన్నారు. తండ్రికి అండదండగా ఉన్నారని గుర్తు చేశారు. నందమూరి హరికృష్ణ మరణం పట్ల వైయస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2BWkJAW
via IFTTT August 29, 2018 at 08:20PM
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2BWkJAW
via IFTTT August 29, 2018 at 08:20PM
జనం గుండెల్లో జగన్ మావయ్య https://ift.tt/2NruZ5K
విశాఖ: ప్రజాకంటక పాలనను అంతమొందించి రాజన్న రాజ్యం స్థాపించడమే లక్ష్యంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్రకు అన్ని వర్గాల నుంచి విశేష స్పందన లభిస్తోంది. చిన్నా, పెద్దా తేడా లేకుండా జననేతను కలుస్తూ తమ బాధలు చెప్పుకుంటున్నారు. తాజాగా విశాఖ జిల్లాలోకె. అమృత అనే
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2NruZ5K
via IFTTT August 29, 2018 at 07:12PM
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2NruZ5K
via IFTTT August 29, 2018 at 07:12PM
నష్టాల్లో ఉన్న ప్రతి చక్కెర ఫ్యాక్టరీని ఆదుకుంటాం https://ift.tt/2KkOEqx
వైయస్ జగన్ మోహన్ రెడ్డివిశాఖ: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మూతపడ్డ చక్కెర ఫ్యాక్టరీలన్నింటినీ తెరిపిస్తానని వైయస్ జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. బుధవారం ప్రజా సంకల్ప యాత్రలో చెరకు రైతులు వైయస్ జగన్ను కలిశారు. ఈ సందర్భంగా నష్టాల్లో ఉన్న చక్కెర కర్మాగారాలన్నింటినీ అన్ని విధాల ఆదుకుంటామని జననేత పేర్కొన్నారు. వైయస్
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2KkOEqx
via IFTTT August 29, 2018 at 06:58PM
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2KkOEqx
via IFTTT August 29, 2018 at 06:58PM
అసంఘటిత కార్మికులకు అండగా ఉంటా https://ift.tt/2LBRWBe
- వైయస్ జగన్ను కలిసిన మున్సిపల్ కార్మికులువిశాఖ: అసంఘటిత రంగ కార్మికులకు అండగా ఉంటానని వైయస్ జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. బుధవారం మున్సిపాలిటి కార్మికులు వైయస్ జగన్ను కలిశారు. మునిసిపల్ కార్మికుల ఉపాధి హక్కులకు ఎసరు తెచ్చే జీవో నెం.279ని వెంటనే రద్దు చేసేలా పోరాటం చేయాలని వారు కోరారు. రాష్ట్రంలో 40
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2LBRWBe
via IFTTT August 29, 2018 at 06:49PM
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2LBRWBe
via IFTTT August 29, 2018 at 06:49PM
నాలుగేళ్ల నుంచి మైనారీటీలు గుర్తుకురాలేదా బాబూ? https://ift.tt/2PhhVQD
వైయస్ఆర్ జిల్లా: నాలుగేళ్ల నుంచి చంద్రబాబుకు మైనారిటీలు గుర్తుకు రాలేదని, ఎన్నికలు సమీపించే సరికి మైనారీటిలపై ఆయనకు ఎనలేని ప్రేమ పుట్టుకు వస్తుందని వైయస్ఆర్సీపీ తాజా, మాజీ ఎంపీ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యే అంజాద్బాషా, మేయర్ సురేష్బాబులు విమర్శించారు. నాలుగేళ్ల నుంచి బాబుకు మైనార్టీలు గుర్తుకురాలేదా? అంటూ ప్రశ్నించారు. మైనార్టీ మ్రంతి లేని కేబినెట్లో ఏపీలో
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2PhhVQD
via IFTTT August 29, 2018 at 06:17PM
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2PhhVQD
via IFTTT August 29, 2018 at 06:17PM
మునగపాకలో కొనసాగుతున్న ప్రజా సంకల్పయాత్ర https://ift.tt/2MCowsl
విశాఖ: ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైయస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర విశాఖలో దిగ్విజయంగా కొనసాగుతోంది. 249వ రోజు పాదయాత్ర ఉదయం మునగపాక రోడ్డు నుంచి ప్రారంభం కాగా, మునగపాక కొనసాగుతోంది. అక్కడి నుంచి గంగాదేవి పేట క్రాస్, ఒంపోలు మీదగా నాగులపల్లి వరుకు వైయస్ పాదయాత్ర సాగుతుంది.
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2MCowsl
via IFTTT August 29, 2018 at 05:17PM
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2MCowsl
via IFTTT August 29, 2018 at 05:17PM
జనప్రభంజనం https://ift.tt/2BUAF71
- విశాఖ జిల్లాలో విజయవంతంగా వైయస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర- అనకాపల్లిలో నేడు బహిరంగ సభ విశాఖపట్నం: ప్రజా సమస్యల కోసం నిరంతరం అధ్యయనం చేస్తూ.. అలుపెరగని పాదయాత్రగా తమ ప్రాంతానికి వచ్చిన వైయస్ఆర్సీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డికి విశాఖ జిల్లా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. పాదయాత్ర దారులన్నీ జనంతో కిక్కిరిసిపోతున్నాయి. జననేత
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2BUAF71
via IFTTT August 29, 2018 at 05:05PM
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2BUAF71
via IFTTT August 29, 2018 at 05:05PM
తిమ్మరాజుపేట నుంచి 249వ రోజు ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభం https://ift.tt/2Mz6Rl4
విశాఖ: వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర విశాఖ జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. యలమంచలి నియోజకవర్గంలోని తిమ్మరాజుపేట శివారు నుంచి బుధవారం ఉదయం వైయస్ జగన్ పాదయాత్ర ప్రారంభమైంది. అక్కడ నుంచి మండల కేంద్రమైన మునగపాక, గంగాదేవిపేట క్రాస్, ఒంపోలు మీదుగా వెళ్లి వైయస్ జగన్ నాగులాపల్లిలో మధ్యా హ్న భోజన
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2Mz6Rl4
via IFTTT August 29, 2018 at 03:06PM
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2Mz6Rl4
via IFTTT August 29, 2018 at 03:06PM
Subscribe to:
Posts (Atom)