విశాఖ: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా విశాఖ జిల్లా అనకాపల్లి పట్టణంలోకి వైయస్ జగన్ అడుగుపెట్టారు. ఈ సందర్భంగా జననేతకు స్థానికులు, పార్టీ నేతలు ఆత్మీయ స్వాగతం పలికారు. పట్టణంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు వేలాదిగా జనం తరలిరావడంతో పట్టణం కిటకిటలాడుతోంది. అశేష జనవాహినిని ఉద్దేశించి వైయస్ జగన్ ప్రసంగించనున్నారు.
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2PhFd9c
via IFTTT August 29, 2018 at 10:15PM
No comments:
Post a Comment