వైయస్ఆర్ జిల్లా: రాష్ట్రంలో కరువు విలయతాండవం చేస్తున్నా ప్రభుత్వానికి కనిపించడం లేదా అని వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్రెడ్డి మండిపడ్డారు. కడప కలెక్టరేట్ ఎదుట చేపట్టిన వైయస్ఆర్సీపీ ధర్నాలో ఆయన మాట్లాడుతూ..వ్యవసాయంపై ఆధారపడిన రైతులకు న్యాయం జరగడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లాలో ఇప్పటివరుకు 50 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించిన సాయం
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2oc8Ixz
via IFTTT August 27, 2018 at 05:34PM
No comments:
Post a Comment