27–08–2018, సోమవారంకొండకర్ల జంక్షన్, విశాఖపట్నం జిల్లాయలమంచిలి నియోజకవర్గంలో నాలుగోరోజు యాత్ర సాగింది. రాంబిల్లి మండలంలోని నేవెల్ బేస్ నిర్వాసితులు కలిశారు. ఏడేళ్ల కిందట.. అప్పటి కలెక్టర్ సమక్షంలో జరిగిన మీటింగ్ మినిట్స్లో వీరి 13 డిమాండ్లను పొందుపరిచారు. ఇప్పటికీ ఏ ఒక్కటీ అమలైంది లేదు.సెజ్ నిర్వాసితులకు పునరావాసం కల్పించడంలోనూ పచ్చనేతలు హస్తలాఘవం చూపించారట. దిబ్బపాలెం పునరావాస
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2MUdJJo
via IFTTT August 28, 2018 at 03:04PM
No comments:
Post a Comment