విశాఖ: టీడీపీ ప్రభుత్వం కళాకారులకు గుర్తించడం లేదని నాటకరంగ కళాకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజాసంకల్పయాత్రలో సోమవారం వైయస్ జగన్ను నాటకరంగ కళాకారులు కలిసి తమ బాధలు చెప్పుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా లక్షమంది కళాకారులు నాటక రంగంపై ఆధారపడి జీవిస్తున్నారని నాటక రంగ కళాకారుడు శ్రీనివాసరాజు అన్నారు. ప్రభుత్వానికి ఎన్ని అర్జీలు పెట్టకున్న పట్టించుకోవడంలేదన్నారు.కనీసం పింఛను కూడా
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2wjpiQA
via IFTTT August 27, 2018 at 06:10PM
No comments:
Post a Comment