గుంటూరు: ఆంధ్రప్రదేశ్లో హిట్లర్ పాలన కొనసాగుతుందని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే అంజాద్ బాషా మండిపడ్డారు. గుంటూరులో జైలు నుంచి విడుదలైన ముస్లిం యువకులను ఆయన పరామర్శించారు. అనంతరం మీడియాతో అంజాద్బాషా మాట్లాడుతూ..సీఎం సభలో శాంతియుతంగా నిరసన తెలిపిన ముస్లిం యువకులపై కేసులు నమోదు చేయడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ఫ్లకార్డులు ప్రదర్శిస్తే ఏమైనా దేశ ద్రోహమా చంద్రబాబు
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2NAVKog
via IFTTT August 31, 2018 at 05:04PM
No comments:
Post a Comment