ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్రెడ్డివైయస్ఆర్ జిల్లా: మైనారిటీలను మోసం చేసిన చంద్రబాబు అల్లా కాదని, సైతాన్తో సమానమని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్రెడ్డి విమర్శించారు. ఎన్నికల్లో ముస్లింలకు ఇచ్చిన ఏ ఒక్క హమీ కూడా నెరవేర్చలేదని ఆయన మండిపడ్డారు. ప్రొద్దుటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ..అత్యంత పేదరికంలో ఉండే మైనారిటీ సోదరులను మరోసారి చంద్రబాబు నాలుగున్నరేళ్ల తరువాత మోసం
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2BUfcL9
via IFTTT August 28, 2018 at 09:58PM
No comments:
Post a Comment