31 August 2018

ముస్లిం యువకులపై పెట్టిన అక్రమ కేసులన్నీ ఎత్తివేయాలి https://ift.tt/2LHJd0D

గుంటూరు:  చంద్ర‌బాబుకు ఏమాత్రం చిత్త‌శుద్ధి ఉన్నా ముస్లిం యువ‌కుల‌పై గుంటూరు స‌భ సంద‌ర్భంగా పెట్టిన అక్ర‌మ కేసుల‌న్నీ ఎత్తివేయాల‌ని వైయ‌స్ఆర్‌సీపీ నేత  శిల్పా రవిచంద్రకిషోర్‌ రెడ్డి డిమాండు చేశారు. గుంటూరులో అరెస్టు అయి బెయిల్‌పై విడుద‌లైన ముస్లిం యువ‌కుల‌ను ఆయ‌న క‌లిశారు. ఈ సంద‌ర్భంగా  శిల్పా రవిచంద్రకిషోర్‌ రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో ప్ర‌తి ఒక్క‌రికి భావ

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2LHJd0D
via IFTTT August 31, 2018 at 05:57PM

No comments:

Post a Comment