29 August 2018

ముస్లిం యువకులపై టీడీపీ అరాచకత్వం https://ift.tt/2BXKvor

- బాబు అన్యాయాన్ని ప్రశ్నించినందుకు చిత్రహింసలుక‌ర్నూలు: టీడీపీ పాలనలో అరాచకత్వం కొనసాగుతోంది. మంగళవారం గుంటూరులో జరిగిన నారా హమారా..టీడీపీ హమారా కార్యక్రమంలో ముస్లింలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించినందుకు 8 మంది యువకులను పోలీసులు చిత్రహింసలకు గురిచేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన వారిగా భావిస్తున్న ముస్లిం యువకులు 24 గంటలుగా పోలీసులు ఆయా

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2BXKvor
via IFTTT August 29, 2018 at 11:55PM

No comments:

Post a Comment