27 August 2018

మ‌హానేత‌..నిను మ‌రువం https://ift.tt/2P7RZa8

- ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డికి ఘ‌న నివాళి- రాజ‌న్న రాజ్యం కావాలి..జ‌గ‌న‌న్న రావాల‌ని నిన‌దాలువిశాఖ‌: నమస్తే అన్నా.. నమస్తే అక్కా.. నమస్తే చెల్లెమ్మా.. అంటూ ఆప్యాయంగా పలకరించే దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజశేఖరరెడ్డిని తెలుగు ప్ర‌జ‌లు మ‌రచిపోలేరు. 2003వ సంవ‌త్స‌రం పాద‌యాత్ర ద్వారా తానికాల్వ జంక్ష‌న్ వ‌ద్ద వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి బ‌స చేశారు.

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2P7RZa8
via IFTTT August 28, 2018 at 12:34AM

No comments:

Post a Comment