29–08–2018, బుధవారంతుమ్మపాల శివారు, విశాఖపట్నం జిల్లా మంచి చేయాలన్న తపన ఉండాలేగానీ.. ప్రజల కన్నీటి కష్టాలకు పరిష్కార మార్గాలుగా గొప్ప గొప్ప పథకాలు రూపుదిద్దుకుంటాయి. 2003లో నాన్నగారు మునగపాకకు వచ్చారు. అప్పటి బాబుగారి పాలనలో చితికిపోయిన బెల్లం రైతుల కష్టాలను తెలుసుకోవాల నుకున్నారు. అడారి పోలయ్య అనే రైతన్న ఇంటికి వెళ్లారు. పాకం వండే విధానాన్ని పరిశీలించారు.
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2PgFusY
via IFTTT August 30, 2018 at 02:49PM
No comments:
Post a Comment