27 August 2018

వెండితెరకెక్కిన ఉపాధి హామీ నిధులు https://ift.tt/2NjzcIx

ప్రభుత్వ పథకాలకు చెందిన ప్రతి ఒక్క రూపాయి లబ్దిదారులకు చేరాలి అనే గొప్ప లక్ష్యంతో పనిచేశారు దివంగత నేత డా.వైయస్ రాజశేఖరరెడ్డి. కానీ ఇప్పుడు పరిస్థితి మొత్తం మారిపోయింది. సహజవనరుల్ని దోచుకోవడంతో పాటు, ప్రజాధనాన్ని దుబారా చేయడంతో దేశంలోనే నెంబర్ 1 గా నిలిచింది చంద్రబాబు సర్కారు. అవినీతిలో రాష్ట్రాన్ని అగ్రభాగాన నిలబెట్టి తెలుగునేల పరువును

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2NjzcIx
via IFTTT August 27, 2018 at 05:24PM

No comments:

Post a Comment