విశ్వమాత మదర్ థెరిస్సా జయంతి సందర్భంగా ప్రజా సంకల్పయాత్ర శిబిరంలో వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆమెకు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఎంపి విజయసాయిరెడ్డి , సీనియర్ నాయకులు కన్నబాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2Lo1qQE
via
IFTTT August 26, 2018 at 06:46PM
No comments:
Post a Comment