26 August 2018

రాష్ట్రంలో అరాచ‌క పాల‌న సాగుతోంది https://ift.tt/2wt0ipc

విశాఖపట్టణం:  రాష్ట్రంలో  మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ లేకుండా పోయింద‌ని న‌గ‌రి వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. టీడీపీ పాల‌న‌లో మ‌హిళ‌ల‌కు సాధికారిత కాదు కాదా క‌నీసం ప‌ర‌ప‌తి కూడాలేద‌న్నారు. చ‌దువుల స‌ర‌స్వ‌తి రిషితేశ్వ‌రిని ర్యాగింగ్ పేరుతో ఆత్మ‌హ‌త్య చేసుకునే విధంగా చేసిన ప్రిన్సిపాల్‌ను కాపాడ‌టంమేనా మ‌హిళా సాధికారిత అంటే..అని ప్ర‌శ్నించారు. విశాఖపట్టణంలో ఆదివారం నాడు ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు.  చింత‌మ‌నేని

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2wt0ipc
via IFTTT August 26, 2018 at 10:54PM

No comments:

Post a Comment