27 August 2018

వైయ‌స్ జగన్‌తోనే రాష్ట్రాభివృద్ధి https://ift.tt/2NmOWuc

విశాఖ‌:  వైయ‌స్ జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అయితేనే రాష్ట్రాభివృద్ధి సాధ్య‌మ‌వుతుంద‌ని తుళ్లూరు వాసులు పేర్కొంటున్నారు. వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌జా సంక‌ల్ప యాత్ర య‌ల‌మంచ‌లి నియోజ‌క‌వ‌ర్గ‌లో నాలుగో రోజు కొన‌సాగుతోంది. పాద‌యాత్ర‌లో  వైయస్‌ జగన్‌ను తుళ్లూరు వాసులు చంద్రశేఖర్, జాన్‌లు కలిశారు. చంద్రబాబు వల్లన ఆంధ్రకు లాభం లేదని వైయస్‌ జగన్‌ వస్తేనే రాష్ట్రాభివృద్ధి జరుగుతుందన్నారు. కనకదుర్గమ్మ ఆలయం

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2NmOWuc
via IFTTT August 27, 2018 at 08:23PM

No comments:

Post a Comment