వైయస్ఆర్ జిల్లా: రైతుల కళ్లలో సంతోషం చూడాలని కోటి ఎకరాలకు నీరు ఇచ్చేందుకు జలయజ్ఞం కార్యక్రమం చేపట్టిన మహానుభావుడు దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి అని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్రెడ్డి గుర్తు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కరువు అనేది రాకుండా రైతులు రెండు పంటలు పండించుకోవాలని తపించిన వ్యక్తి వైయస్ఆర్ అన్నారు. వైయస్ఆర్
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2wgISwP
via IFTTT August 27, 2018 at 06:28PM
No comments:
Post a Comment