29 August 2018

అన్నా..నీవే దిక్కు https://ift.tt/2okCP6d

విశాఖ‌: చ‌ంద్ర‌బాబు నాలుగేళ్ల పాల‌న‌లో ఏ ఒక్క పంట‌కు గిట్టుబాటు ధ‌ర లేద‌ని, అతివృష్టి, అనావృష్టితో బాధ‌ప‌డుతున్నామ‌ని రైతులు వాపోయారు. ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా బుధ‌వారం పాడి, చెర‌కు రైతులు వైయస్ జ‌గ‌న్‌ను క‌లిసి త‌మ బాధ‌లు చెప్పుకున్నారు. లీటరు పాలకు రూ.60 రూపాయలు ఇస్తేగాని గిట్టుబాటు కాదని, కాని డెయిరీలు రూ.28కే కొనుగోలు

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2okCP6d
via IFTTT August 29, 2018 at 08:30PM

No comments:

Post a Comment