విశాఖ: దిబ్బపాలెం సెజ్ బాధితులు ప్రజా సంకల్పయాత్రలో వైయస్ జగన్ను కలిసి తమ బాధలను చెప్పుకున్నారు. తమ సమస్యలపై వైయస్ జగన్ సానుకూలంగా స్పందించారని తెలిపారు.సిఎం అయిన తర్వాత న్యాయం చేస్తానని జగన్ హమీ ఇవ్వడం మా గ్రామస్తులకు చాలా సంతోషంగా ఉందన్నారు.
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2wtu2Ta
via IFTTT August 28, 2018 at 05:36PM
No comments:
Post a Comment