–వైయస్ఆర్సీపీ నేత బొత్స సత్యనారాయణవిజయనగరం: టీడీపీ నాయకులకు దోచుకోవడం..దాచుకోవడం తప్ప ప్రజా సమస్యలు పట్టడం లేదని వైయస్ఆర్ సీపీ సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. విజయనగరం జిల్లాలో విషజ్వరాలు విజృంభిస్తున్నా ప్రభుత్వానికి పట్టడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి పాలనకు,చంద్రబాబు పాలనకు సంబంధమే లేదని, వైయస్ఆర్ పాలన ప్రజాపాలన అని, చంద్రబాబుది
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2wjBHnN
via IFTTT August 29, 2018 at 10:00PM
No comments:
Post a Comment