31 August 2018

వైయస్‌ఆర్‌సీపీ నేతల పేర్లు చెప్పాలని హింసించారు https://ift.tt/2LHecdc

గుంటూరు:  వైయస్‌ఆర్‌సీపీ నేతల పేర్లు చెప్పాలంటూ పోలీసులు తమను హింసించారని గుంటూరులోని నారా హమారా సభలో అరెస్టు అయి బెయిల్‌పై విడుదలైన 9 మంది ముస్లిం యువకులు పేర్కొన్నారు.  ఈ సందర్భంగా యువకులు మీడియాతో మాట్లాడుతూ..గుంటూరు మీటింగ్‌లో ముస్లింలకు ఒరిగిందేమి లేదని మండిపడ్డారు. తెలుగు దేశం పార్టీ డబ్బా కొట్టుకున్నారని తెలిపారు. తనకు అంగవైకల్యం ఉందని

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2LHecdc
via IFTTT August 31, 2018 at 05:47PM

No comments:

Post a Comment