ప్రకాశం: వెలిగొండ ప్రాజెక్టు తీవ్ర నిర్లక్ష్యానికి గురైందని, పాలకుల కళ్లు తెరిపించాలన్న ఉద్దేశంతో ప్రజా చైతన్య పాద యాత్ర చేపట్టినట్లు వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. సోమవారం వైవీ సుబ్బారెడ్డి 13వ రోజు పాదయాత్ర చెట్లమిట్ట నుంచి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయనకు దారిపొడవునా స్థానికులు ఆత్మీయ స్వాగతం పలికారు. పూలవర్షం కురిపించి అభిమానాన్ని చాటుకున్నారు. రాజన్న
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2wisPyO
via IFTTT August 27, 2018 at 10:55PM
No comments:
Post a Comment