విశాఖ: ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకుని.. వారిలో భరోసా నింపేందుకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్రెడ్డి గతేడాది నవంబర్ 6వ తేదీన ప్రారంభించిన ప్రజాసంకల్పయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. ఇవాళ ప్రజా సంకల్ప యాత్ర 250వ రోజుకు చేరింది. విశాఖపట్నం జిల్లాలో జననేత 250వ రోజు పాదయాత్రను గురువారం ఉదయం అనకాపల్లి నియోజకవర్గంలోని
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2PfQsPx
via IFTTT August 30, 2018 at 05:15PM
No comments:
Post a Comment