30–08–2018, గురువారం వూడేరు క్రాస్, విశాఖపట్నం జిల్లానడుస్తూ.. నడుస్తూ ఉండగానే 250 రోజులు గడిచిపోయాయి. చూస్తూ.. చూస్తుండగానే లక్షలాది మంది ప్రేమాభిమానాల మధ్య, కన్నీటి వెతల మధ్య పాదయాత్ర తొమ్మిదో నెలలోకి ప్రవేశించింది. చలి వణికించినా.. ఎండలు మండినా.. జడివానలు జడిపించినా.. అంతులేని ఆప్యాయతను చూపుతూ.. తమ బిడ్డలా అక్కున చేర్చుకున్న ఆత్మీయుల రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిది.
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2NANggU
via IFTTT August 31, 2018 at 03:08PM
No comments:
Post a Comment