విశాఖ: ప్రజాకంటక పాలనను అంతమొందించి రాజన్న రాజ్యం స్థాపించడమే లక్ష్యంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్రకు అన్ని వర్గాల నుంచి విశేష స్పందన లభిస్తోంది. చిన్నా, పెద్దా తేడా లేకుండా జననేతను కలుస్తూ తమ బాధలు చెప్పుకుంటున్నారు. తాజాగా విశాఖ జిల్లాలోకె. అమృత అనే
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2NruZ5K
via IFTTT August 29, 2018 at 07:12PM
No comments:
Post a Comment