30 August 2018

రాజధాని రైతులపై టీడీపీ కక్షసాధింపు చర్యలు https://ift.tt/2NxbwAm

అమరావతిః రైతులపై టీడీపీ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోంది. రాజధానికి భూములు ఇవ్వలేదనే నెపంతో వేధింపులకు గురిచేస్తునట్లు రైతులు ఆరోపిస్తున్నారు. ఉండవల్లిలో పంటపొలాల మధ్య హైటెన్షన్‌ విద్యుత్‌వైర్లను వేసేందుకు యత్నించిన అధికారులను రైతులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసుల సహకారంతో విద్యుత్‌ వెర్లును బలవంతంగా వేయడానికి ప్రయత్నించడంతో రైతులు, అధికారుల మ«ధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది.

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2NxbwAm
via IFTTT August 30, 2018 at 06:58PM

No comments:

Post a Comment