28 August 2018

జననేత సమక్షంలో పార్టీలో చేరిన రవిప్రసాద్‌ https://ift.tt/2N1kKbq

విశాఖపట్నం: అరకు నియోజకవర్గ కాంగ్రెస్‌ నేత రవిప్రసాద్‌ తన అనుచరులతో కలిసి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌ సమక్షంలో పార్టీలో చేరారు. ఈ మేరకు జననేత వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రవిప్రసాద్‌ మాట్లాడుతూ.. గిరిజన ప్రాంతాన్ని గతంలో దివంగత మహానే వైయస్‌ రాజశేఖరరెడ్డి ఏ విధంగా అభివృద్ధి

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2N1kKbq
via IFTTT August 28, 2018 at 06:55PM

No comments:

Post a Comment