కర్నూలుః రుణమాఫీ పేరుతో రైతులను టీడీపీ ప్రభుత్వం నట్టేంట ముంచిందని వైయస్ఆర్సీపీ నేత బి.వై రామయ్య మండిపడ్డారు. మీ ఇంటి పెద్దకొడుకుగా వస్తానని, మీ రుణభారం నాదేనంటూ అబద్ధపు హమీలు, బూటకపు కబుర్లతో గద్దెనెక్కిన చంద్రబాబు రైతు హత్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. రైతులకు రణమాఫీ జరగకపోగా వడ్డీలకు వడ్డీలు పెరిగి కొత్త రుణాలు రాని పరిస్థితి
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2LNcAiI
via IFTTT August 28, 2018 at 04:59PM
No comments:
Post a Comment