28 August 2018

నయవంచన పాలనకు చరమగీతం పాడదాం https://ift.tt/2PKMi2X

ప్రకాశంః చంద్రబాబు నయ వంచన పాలనకు తెరపడబోతుందని వైయస్‌ఆర్‌సీపీ నేత ఇక్భాల్‌ అన్నారు. వైవి సుబ్బారెడ్డి పాదయాత్ర ముగింపు సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో రైతులు నానాకష్టాలు అనుభవిస్తున్నారని  నరకాసుర నారా వారి పాలనకు చరమగీతం పాడడానికి ప్రజలు సిద్ధం ఉన్నారన్నారు. చంద్రబాబు ఎన్ని కేసులయినా మేనేజ్‌  చేయవచ్చని కాని ప్రజలను మాత్రం మేనేజ్‌ చేయలేరన్నారు. 

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2PKMi2X
via IFTTT August 28, 2018 at 10:27PM

No comments:

Post a Comment