30 November 2018

ముడుపులపై ఉన్న ప్రేమ..రాష్ట్ర ప్రయోజనాలపై లేదు.. https://ift.tt/2FPOu8u

కాకినాడః రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతుందని వైయస్‌ఆర్‌సీపీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. కాకినాడలో వైయస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో జరుగుతున్న వంచనపై గర్జన నిరసన దీక్ష కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.టీడీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న  పథకాలు ప్రజలు ఉపయోగపడటంలేదని, టీడీపీ నేతలు, కార్యకర్తలు దోచుకోవడానికే పనికివస్తున్నాయని విమర్శించారు. జన్మభూమి కమిటీల పేరుతో దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు.కేంద్రం విభజన

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2FPOu8u
via IFTTT November 30, 2018 at 10:53PM

ఏపీలో చీకటి తప్ప..వెలుగు లేదు.. https://ift.tt/2Pa1ENe

రాష్ట్ర ప్రయోజనాలు కేంద్రానికి తాకట్టు...వైయస్‌ఆర్‌సీపీ  ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డికాకినాడః.రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే ఏకైక పార్టీ వైయస్‌ఆర్‌సీపీ అని, రాష్ట్రానికి మంచిరోజులు రాబోతున్నాయని వైయస్‌ఆర్‌సీపీ ప్రధానకార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. నాలుగున్నరేళ్లుగా చంద్రబాబు ప్రజలను వంచన చేస్తూనే ఉన్నారన్నారు. మేధావులు, విద్యార్థులు, ఉద్యోగులు, యువత భవిష్యత్‌ను సువర్ణమయం చేసుకోవడానికి ఒకసారి పరిశీలించుకోవాలన్నారు. దేశంలో నెంబర్‌వన్‌గా ఎదుగుతున్న

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2Pa1ENe
via IFTTT November 30, 2018 at 10:29PM

వైయ‌స్ జ‌గ‌న్‌తోనే ప్ర‌త్యేక‌హోదా సాధ్యం... https://ift.tt/2Qv5zbS

కాకినాడః చంద్ర‌బాబు అన్నివ‌ర్గాల‌ను మోసం చేశార‌ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బిసి సెల్ రాష్ర్ట అధ్యక్షుడు జం గాకృష్ణమూర్తి అన్నారు. నరేంద్రమోది,చంద్రబాబు,పవన్ కల్యాణ్ లు ప్రత్యేక హోదాపై తిరుపతిలో చేసిన ప్రకటన ప్ర‌జ‌లంద‌రూ గుర్తుకుతెచ్చుకోవాలన్నారు. టిడిపికి  అండగా ఉన్న బిసి వర్గాలను చంద్రబాబు మోసం చేశార‌ని మండిప‌డ్డారు.  వంచన,మోసం,దుర్మార్గాలకు పేటెంట్ హక్కు చంద్రబాబుకే ఉంద‌న్నారు. చిన్నవాడైనా

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2Qv5zbS
via IFTTT November 30, 2018 at 09:53PM

హోదా కోసం ఏ త్యాగానికైనా సిద్ధం https://ift.tt/2Qvu60w

కాకినాడః క్రమశిక్షణకు మారుపేరు  వైయస్‌ఆర్‌సీపీ అని సీనియర్ నాయకులు సామినేని ఉదయభాను అన్నారు.ప్రజలకు అండగా చిత్తశుద్ధితో  వైయస్‌ జగన్‌ పోరాడతున్నారన్నారు. ప్రత్యేకహోదా కోసం వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు తృణపాయం పదవులను వదులుకున్నారన్నారు. వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి హోదా కోసం అలుపెరగని పోరాటం చేస్తున్నారన్నారు. ప్రత్యేకహోదా అంశాన్ని గల్లీ నుంచి ఢిల్లీ వరుకు తీసుకెళ్ళిన ఏకైక నాయకుడు వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2Qvu60w
via IFTTT November 30, 2018 at 09:34PM

నమ్మి ఓటేసిన ప్రజలను నట్టేట ముంచాడు https://ift.tt/2DTaH2X

చంద్రబాబును మరోసారి నమ్మి మోసపోవద్దుటీడీపీ పతనం తూర్పుగోదావరి నుంచే మొదలు కావాలివైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే చీర్ల జగ్గిరెడ్డికాకినాడ: తప్పుడు మాటలు నమ్మి ప్రజలంతా  చంద్రబాబుకు అధికారం కట్టబెడితే ఓట్లేసి గెలిపించిన ప్రజలను పట్టించుకోకుండా పాలన చేస్తున్నాడని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే చీర్ల జగ్గిరెడ్డి ధ్వజమెత్తారు. నాలుగున్నరేళ్లుగా చంద్రబాబు కుప్పిగంతులు చూస్తున్నారని, తాట తీయడానికి

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2DTaH2X
via IFTTT November 30, 2018 at 09:19PM

హోదా కోసం ధైర్యంగా పోరాడుతోంది జగన్‌ ఒక్కరే... https://ift.tt/2zB5hqi

కాకినాడః హోదా కోసం రాజీనామా చేసినందుకు వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలంతా గర్వపడుతున్నామని వైయస్‌ఆర్‌సీపీ నేత వరప్రసాద్‌ అన్నారు.ప్రత్యేక హోదా కోసం ధైర్యంగా పోరాడుతున్నది వైయస్‌ జగన్‌ ఒక్కరేనన్నారు.కేంద్రంతో పోరాడే ధైర్యం బాబుకు లేదన్నారు. ఒంటరిగా ఎన్నికలకు వెళ్లిన చ్రరిత చంద్రబాబుకు లేదన్నారు.ప్రతి ఎన్నికల్లో ఎవరో ఒకరి పొత్తు కావాల్సిందేనన్నారు. చంద్రబాబు అబద్ధాలపై పునాదులు వేసుకుని గెలిచారన్నారు. టీడీపీ

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2zB5hqi
via IFTTT November 30, 2018 at 09:15PM

ప్రజల అభిమానమే జననేతను కాపాడుతుంది https://ift.tt/2PauXiL

కాకినాడ: దేవుడి ఆశీస్సులు, ఆంధ్ర రాష్ట్ర ప్రజల అభిమానం ఉన్నంత వరకు వైయస్‌ జగన్‌ ఎవరూ ఆపలేరని వైయస్‌ఆర్‌ సీపీ సీనియర్‌ నేత గుడివాడ అమర్‌నాథ్‌ అన్నారు. 2019 ఎన్నికల్లో దేవుడి శాసించాడు.. ప్రజలు ఆశిస్తున్నారు.. ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. నాలుగున్నరేళ్లుగా తెలుగుదేశంతో సంస్కారం చేసిన చంద్రబాబు జనసేనను ఎంతకు లీజుకు ఇచ్చారో పవన్‌ చెప్పాలన్నారు.

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2PauXiL
via IFTTT November 30, 2018 at 09:13PM

చంద్రబాబు డ్రామాలు ప్రజలు గ్రహించాలి... https://ift.tt/2DProMC

కాకినాడః స్వార్థం కోసం చంద్రబాబు ఎంతకైనా దిగజారుతారని వైయస్‌ఆర్‌సీపీ నేత మోపిదేవి వెంకటరమణ అన్నారు.కాకినాడలో జరుగుతున్న వంచనపై గర్జన నిరసన దీక్ష కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఏపీ అధోగతికి చంద్రబాబే కారణమని విమర్శించారు. ప్రత్యేక హోదా కోసం ప్రజలంతా ఉద్యమించాలని, స్వార్థ ప్రయోజనాలు కోసమే చంద్రబాబు రాష్ట్రాన్ని తాకట్టుపెట్టారన్నారు. చంద్రబాబుకు బీజేపీతో తెగదెంపులు  చేసుకున్నాక  ప్రత్యేకహోదా

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2DProMC
via IFTTT November 30, 2018 at 08:32PM

వంచన చంద్రబాబు నిత్యకృత్యం.. https://ift.tt/2Qu77Dg

కాకినాడః విద్యార్థి జీవితం నుంచి చంద్రబాబుకు వంచన అనేది రోజు వారి కార్యక్రమాల్లో భాగమని వైయస్‌ఆర్‌సీపీ నేత ఆనం రాంనారాయణరెడ్డి అన్నారు. రాజకీయాల్లో వచ్చినప్పటి నుంచి  నాడు కాంగ్రెస్‌ పార్టీని, అధికారమిచ్చిన ముఖ్యమంత్రులను వంచించారని, చేరదీసి కుటుంబంలో సభ్యుడిగా చేసుకున్న ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పోడిచారని విమర్శించారు. విభజనకు మొగ్గుచూపుతూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిన చంద్రబాబు

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2Qu77Dg
via IFTTT November 30, 2018 at 08:19PM

వంచనకు, విశ్వసనీయతకు మధ్య పోరాటం https://ift.tt/2DQ1NDr

పేదలను దోచుకొని కార్పొరేట్‌ వర్గాలకు పెట్టడమే బాబు విధానంవైయస్‌ఆర్‌ సీపీ పాయకారావుపేట కోఆర్డినేటర్‌ గొల్ల బాబురావుకాకినాడ: చంద్రబాబు వంచన, వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విశ్వసనీయతకు మధ్య పోరాటం జరుగుతుందని పాయకారావుపేట కోఆర్డినేటర్‌ గొల్ల బాబురావు అన్నారు. చంద్రబాబు రాజకీయ జీవితమే పేద ప్రజలను మోసం చేయడం ధనిక, కార్పొరేట్‌ వర్గాలకు దోచిపెట్టడమే అతని విధానమన్నారు. అన్ని వర్గాలను

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2DQ1NDr
via IFTTT November 30, 2018 at 08:15PM

హోదా కోసం చిత్తశుద్ధితో పోరాడిన పార్టీ వైయస్‌ఆర్‌ సీపీ https://ift.tt/2QpbWO6

వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాకాకినాడ: ఆంధ్రరాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం చిత్తశుద్ధితో పోరాటం చేసిన ఏకైక పార్టీ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఎయిర్‌పోర్టు రన్‌వేపై ప్రతిపక్ష నాయకుడిని అదుపులోకి తీసుకున్న దాఖలాలు లేవని, హోదా పోరుకు వెళ్తున్న వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2QpbWO6
via IFTTT November 30, 2018 at 08:11PM

ఎన్నికలొస్తున్నాయని దళితులపై కపట ప్రేమ https://ift.tt/2TThFKS

నాలుగున్నరేళ్లుగా దళిత జాతిని కించపరించింది చంద్రబాబేమహాతనే వైయస్‌ఆర్‌ పాలనలోనే దళిత సంక్షేమంమళ్లీ ఆయన తనయుడు వైయస్‌ జగన్‌తోనే సాధ్యంవైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగు నాగార్జునకాకినాడ: సీఎం చంద్రబాబుకు దేవుడు అంటే భయం, భక్తి ఉండదని, తిరుపతి వెంకన్న సాక్షిగా ఇచ్చిన ప్రత్యేక హోదాను తుంగలో తొక్కారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2TThFKS
via IFTTT November 30, 2018 at 08:09PM

నయ వంచకుడు చంద్రబాబు.. https://ift.tt/2AKw03N

కాకినాడః యువత,మహిళలు,రైతులు అన్నివర్గాల వారిని మోసం చేసిన నయవంచకుడు చంద్రబాబు అని వైయస్‌ఆర్‌సీపీ నేత పినేపే విశ్వరూప్‌ అన్నారు. కాకినాడలో జరుగుతున్న  వంచనపై గర్జన నిరసన దీక్ష కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పోలవరం కాంట్రాక్ట్‌ కోసం ప్యాకేజిలతో అవినీతికి పాల్పడ్డారన్నారు. నిరుద్యోగ భృతి ఇస్తానని నిరుద్యోగులను చంద్రబాబు వంచించారన్నారు. 650 మోసపూరిత వాగ్ధానాలిచ్చి అందర్ని మోసం

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2AKw03N
via IFTTT November 30, 2018 at 08:03PM

ప్రజలకు మేలు జరగాలంటే జననేత సీఎం కావాలి https://ift.tt/2U0hNYY

కాకినాడ: రాష్ట్ర ప్రజలకు మంచి మేలు జరగాలంటే వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలని పార్టీ సీనియర్‌ నేత రెహ్మాన్‌ అన్నారు. కాకినాడలో వంచనపై గర్జన సభలో రెహ్మాన్‌ పాల్గొని మాట్లాడారు. చంద్రబాబు సైకిల్‌కు దశా, దిశ లేదని, ఆంధ్రరాష్ట్ర ప్రజల సొమ్మును అడ్డంగా దోచుకొని తెలంగాణ ఎన్నికల్లో ఖర్చు చేస్తున్నాడని

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2U0hNYY
via IFTTT November 30, 2018 at 07:08PM

మోసానికి మారుపేరు చంద్రబాబు https://ift.tt/2FNdSMj

నిరుద్యోగులు ఒక్కొక్కరికి రూ. 1.08 లక్షలు చంద్రబాబు బాకీవైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం బాగుపడుతుందివైయస్‌ఆర్‌ సీపీ యువజన విభాగం అధ్యక్షులు జక్కంపూడి రాజాకాకినాడ: వంచనకు మారుపేరు ఎవరని స్కూల్‌ పిల్లాడిని అడిగినా చంద్రబాబు ఫొటో చూపిస్తాడని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా అన్నారు. పిల్లనిచ్చిన సొంత మామనే వెన్నుపోటు

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2FNdSMj
via IFTTT November 30, 2018 at 06:45PM

వచ్చే ఎన్నికల్లో రాష్ట్రానికి చంద్రగ్రహణం వీడనుంది... https://ift.tt/2rf3y5s

కాకినాడః ప్రత్యేకహోదాపై  చంద్రబాబు యూటర్న్‌ తీసుకుని దొంగదీక్షలు చేస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌ యాదవ్‌ విమర్శించారు. కాకినాడలో జరుగుతున్న వంచనపై గర్జన దీక్ష కార్యక్రమంలో ఆయనమాట్లాడారు. జగన్‌మోహన్‌రెడ్డి సీఎం కాకూడదనే లక్ష్యంగా టీడీపీ,కాంగ్రెస్,జనసేన పార్టీలు పనిచేస్తున్నాయని మండిపడ్డారు. వైయస్‌ జగన్‌ సీఎం అయితే తమ  రాజకీయ పార్టీలు మనుగడ ఉండదని కుట్రలు పన్నుతున్నారన్నారు.  తెలంగాణలో టీడీపీ నేతలు వైయస్‌ఆర్‌

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2rf3y5s
via IFTTT November 30, 2018 at 06:35PM

బాబును వెంటనే పిచ్చాస్పత్రిలో చేర్చించండి https://ift.tt/2FNdOfx

బాబును వెంటనే పిచ్చాస్పత్రిలో చేర్చించండిఓఆర్‌ఆర్, శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు కట్టించానని చెప్పుకోవడం సిగ్గుచేటుచంద్రబాబు చేసిన ఏకైక ఉద్యమం దోమలపై దండయాత్రఅరచేతిలో వైకుంఠం చూపుతూ ఇంకెన్నాళ్లు మభ్యపెడతారురాష్ట్ర బాగు కోసం వైయస్‌ జగన్‌ పోరాటం చేస్తున్నారుజననేత సీఎం అయితేనే ప్రజల కష్టాలన్నీ తీరుతాయివైయస్‌ఆర్‌ సీపీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారధికాకినాడ: చంద్రబాబుకు మతిభ్రమించిందని, వెంటనే పిచ్చాస్పత్రిలో వైద్యం చేయించకపోతే

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2FNdOfx
via IFTTT November 30, 2018 at 06:14PM

యూటర్న్‌ అంకుల్‌కు రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం https://ift.tt/2Sg3ePo

అధికార దాహంతో అన్ని వ్యవస్థలను నాశనం చేశారుజన్మభూమి కమిటీలు పెట్టి ప్రజలు పీడిస్తున్న చంద్రబాబురాబోయే ఎన్నికల్లో వైయస్‌ జగన్‌ సమర్థత ఏంటో తెలుస్తుందివైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్‌కాకినాడ: ప్రత్యేక హోదా కోసం వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాటం చేసిందని ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్‌ అన్నారు. కాకినాడ వంచనపై

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2Sg3ePo
via IFTTT November 30, 2018 at 05:51PM

బీజేపీతో జతకట్టి చంద్రబాబు నిలువునా ముంచాడు.. https://ift.tt/2tMxB6l

కాకినాడః ఏపీకి ప్రత్యేకహోదా వస్తే రాష్ట్రం సర్వోతోముఖాభివృద్ధి జరిగిందేని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత మేకపాటి రాజమోహన్‌ రెడ్డి అన్నారు. కాకినాడలో వంచనపై గర్జన దీక్ష కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాష్ట విభజన సమయంలో ఏపీ పూర్తిగా నష్టపోయిందని, ఆ నష్టాన్ని పూడ్చడానికి కొన్ని అంశాలను అప్పటి ప్రధాని మనోహ్మన్‌ సింగ్‌ విభజన చట్టంలో పొందుపరిచారన్నారు.  ప్రత్యేకహోదా,విశాఖరైల్వే

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2tMxB6l
via IFTTT November 30, 2018 at 05:29PM

పవన్‌కల్యాణ్‌ చీకటి ఒప్పందాలు ప్రజలు క్షమించరు.. https://ift.tt/2DSwqbe

కాకినాడః చంద్రబాబు చేతుల్లో పుట్టిన బిడ్డ నుంచి వృద్ధులు వరుకు అందరూ మోసపోయారని వైయస్‌ఆర్‌సీపీ నేత ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డి అన్నారు. కాకినాడలో జరుగుతున్న వంచనపై గర్జన దీక్ష కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. టీడీపీతో బీజేపీ,జనసేన పార్టీలు కలిసి  ఏవిధంగా వంచించాయో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. చంద్రబాబు నాయుడు ప్రమాణాస్వీకారం రోజు నుంచే ప్రజలను మోసం

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2DSwqbe
via IFTTT November 30, 2018 at 05:07PM

చంద్రబాబువి సిగ్గుమాలిన రాజకీయాలు https://ift.tt/2lNJ29g

కాకినాడః ప్రజలకు ఊపిరి సలపని హామీలిచ్చి, ఆశలు పెట్టి మోసపూరితంగా చంద్రబాబు అధికారంలోకి వచ్చారని  వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి విమర్శించారు.కాకినాడలో జరుగుతున్న వంచన గర్జన నిరసన దీక్ష కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రత్యేకహోదాను తీసుకురావడంతో చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారన్నారు. ప్రజాసంక్షేమం వదిలి స్వలాభాలకు కోసం మోదీ చుట్టూ తిరిగారన్నారు.మొసలి కన్నీరు కారుస్తూ అధర్మపోరాటాలు చేస్తున్నారని

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2lNJ29g
via IFTTT November 30, 2018 at 04:46PM

ఏపీ ప్రజలకు కేంద్ర,రాష్ట ప్రభుత్వాలు నమ్మకద్రోహం.. https://ift.tt/2E4dabL

కాకినాడః రాష్ట్ర ప్రజలకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర అన్యాయం చేశాయని ఎమ్మెల్సీ  పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ అన్నారు. కాకినాడలో జరుగుతున్న వంచనపై గర్జన దీక్షలో ఆయన మాట్లాడారు. కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇస్తేనే గాని మనుగడ సాధ్యం కాదన్న ఆనాడు ప్రధాని మనోహ్మన్‌ సింగ్‌ బిల్లు ప్రవేశపెడుతూ  చాలా స్పష్టమైన హామీ ఇచ్చారన్నారు. ఆనాడు

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2E4dabL
via IFTTT November 30, 2018 at 04:28PM

చంద్రబాబుకు కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది... https://ift.tt/2SlsZhs

కాకినాడః  ప్రజలకు నమ్మకానికి ప్రతికగా వైయస్‌ జగన్‌  నిలబడ్డారని వైయస్‌ఆర్‌సీపీ నేత కురసాల కన్నబాబు అన్నారు. కాకినాడలో వైయస్‌ఆర్‌సీపీ నిర్వహిస్తున్న  వంచనపై గర్జన దీక్ష లో  ఆయన మాట్లాడారు. నయవంచన పాలన సాగుతోందని మండిపడ్డారు. 2014లో చంద్రబాబు కొంగజపాన్ని నమ్మి ప్రజలు గెలిపించారని, చంద్రబాబు అనుభవాన్ని నమ్మి ప్రజలు అ«ధికారం ఇస్తే దుర్వినియోగం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2SlsZhs
via IFTTT November 30, 2018 at 04:17PM

ప్రారంభమైన వంచనపై గర్జన.. https://ift.tt/2ParAIC

కాకినాడః ఏపీకి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన అన్యాయంపై వైయస్‌ఆర్‌సీపీ తలపెట్టిన వంచన గర్జన నిరసన కార్యక్రమం సర్వమత  ప్రార్థనలతో ప్రారంభమయింది. తొలుత దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి  నివాళులు అర్పించారు. ఈ  దీక్షల్లో వైయస్‌ఆర్‌సీపీ రాజ్యసభ సభ్యులు, మాజీ ఎంపీలు,వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు, పార్టీ అసెంబ్లీ, పార్లమెంట్‌ కోఆర్డీనేటర్లు, నేతలు పాల్గొంటున్నారు. హోదాపై కేంద్ర,రాష్ట్ర

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2ParAIC
via IFTTT November 30, 2018 at 03:58PM

కాకినాడలో వంచనపై గర్జన... https://ift.tt/2FYbfrc

ఏపీకి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర అన్యాయం..వైయస్‌ఆర్‌సీపీ నేతలు..కాకినాడః విభజన వల్ల అన్ని రకాలుగా అన్యాయమైపోయిన ఏపీకి ప్రత్యేక హోదా సాధన, విభజన చట్టంలోని హామీలు అమలు చేయించుకోవడంలో రాష్ట్రంలోని టీడీపీ ప్రభుత్వ ఘోర వైఫల్యం, కేంద్రంలోని ఎన్టీయే ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్య వైఖరికి నిరసనగా నేడు తూర్పుగోదావరి జిల్లా కాకినాడ వేదికగా వైయస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో వంచనపై

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2FYbfrc
via IFTTT November 30, 2018 at 03:30PM

29 November 2018

నిరుద్యోగులకు బాబు మోసం https://ift.tt/2Q5NMsv

నాలుగున్నరేళ్ల చంద్రబాబు పాలన నిరుద్యోగులకు నిరాశను, ఆగ్రహాన్ని తప్ప ఏమీ అందించలేదు. 2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు తన మేథావితనం, తన 40 ఏళ్ల అనుభవాన్ని సాకుగా చూపి ఓట్లు దండుకున్నాడు. అధికారంలోకి వచ్చిన తర్వాతఆ నమ్మకాన్ని వమ్ము చేసి నిరుద్యోగుల పాలిట మరణ శాసనం రాసాడు చంద్రబాబు. బాబొస్తే జాబొస్తుందన్నారు ఎన్నికల వేళ చంద్రబాబు నోటికొచ్చిన అబద్ధాలు ఆడాడు. పంచ్ లైన్లతో యూత్

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2Q5NMsv
via IFTTT November 29, 2018 at 11:59PM

ఒక ధిక్కారం...ఒక ఉల్లంఘన...నిజ‌మా? https://ift.tt/2RswUck

 ఇవి 2010లో వై.ఎస్‌.జగన్‌పై  ప్రత్యర్థులు విసిరిన విమర్శల బాణాలు. కానీ అసలు జరిగిందేమిటి? తన తండ్రి మరణవార్త విని తట్టుకోలేక చనిపోయినవారి కుటుంబాలను పరామర్శించడం కొడుక్కా , నా బాధ్యత అన్న జగన్‌... ఓదార్పు యాత్ర మొదలుపెట్టారు. ఆపమన్నారు ఢిల్లీ పెద్దలు. మాట తప్పలేనన్నాడు జగన్‌. అయితే, మ్యాటర్‌ సీరియస్‌ అన్నారు కాంగ్రెస్‌ పెద్దలు. మంచిపైనే

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2RswUck
via IFTTT November 29, 2018 at 11:57PM

గోబెల్స్ ప్రచారాన్ని తిప్పి కొట్టండి https://ift.tt/2reebFz

ఎన్నికల ప్రచారాలు ఊపందుకుంటున్నాయ్...పచ్చముఠాకు పచ్చి దొంగల ముఠా కూడా తోడైంది...అందరూ కలిసి చేస్తున్న గోబెల్స్ ప్రచారం ఒకటే...జగన్ లక్ష కోట్ల అవినీతి....ఈ అబద్ధపు ప్రచారాలను తిప్పికొట్టే వాస్తవాలు ఇవిగో.రాజకీయ కురువృద్ధులుగా, మేధావులుగా, ప్రభుత్వ లోటుపాట్లు, న్యాయస్థానాల తీర్పులపై అవగాహన ఉన్న ఉండవల్లి అరుణ్ కుమార్ వంటి వారు జగన్ లక్ష కోట్ల అవినీతి ప్రచారంలో పావలా

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2reebFz
via IFTTT November 29, 2018 at 11:19PM

వంచనకు మారుపేరు చంద్రబాబు.. https://ift.tt/2TX1fRO

అన్యాయంపై కాకినాడ మహిళలు ఆగ్రహం..తూర్పుగోదావరిః ఏపీకి ప్రత్యేకహోదా కోసం మొదటినుంచి పోరాడిన వ్యక్తి వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అని కాకినాడ మహిళలు అన్నారు.చంద్రబాబు ఓటుకు నోటుకు కేసుకు భయపడి హోదాను తాకట్టు పెట్టేశాడని విమర్శించారు.యూటర్న్‌లు తీసుకునే చంద్రబాబును ఎవరూ నమ్మరని ధ్వజమెత్తారు.ఎన్నికల ముందు తిరుమల వెంకటేశ్వరస్వామి సాక్షిగా ు 15 సంవత్సరాలు ప్రత్యేకహోదా తీసుకుని వస్తానని

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2TX1fRO
via IFTTT November 29, 2018 at 10:19PM

భజనమంత్రిత్వ శాఖ https://ift.tt/2AAeO0q

ఇదెక్కడుందని ఆశ్చర్యపోకండి. అచ్చంగా మన తెలుగు రాష్ట్రంలో, తెలుగుదేశం పాలిస్తున్న ఆంధ్రరాష్ట్రంలోనే ఉంది. దీని విధి విధానాలు చంద్రబాబు అధికారపీఠం ఎక్కగానే ఖరారు అయిపోయాయి. టిడిపి ప్రభుత్వాన్ని, టిడీపీ అధినేతను పొగిడేందుకు, సన్మానాలు చేసేందుకు, పాలాభిషేకాలు చేసేందుకు తగిన చర్యలు తీసుకునేందుకు ఈ శాఖను నియమించారు. ఈ శాఖకు నిధుల కొరతలేదు. లోటు బడ్జెట్ మాటే

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2AAeO0q
via IFTTT November 29, 2018 at 10:15PM

బాబుది ధృతరాష్ట్రుడి కౌగిలి https://ift.tt/2AsT2NG

దాంట్లో ఎవరున్నా బతికి బట్టకట్టలేరుఊసరవెల్లిలా రంగులు మార్చుతున్న చంద్రబాబుఏపీ దోపిడీ దొంగలకు కేంద్రంగా మారిందికాంగ్రెస్‌కు చంద్రబాబు ఇప్పుడు నీతిరుపడయ్యాడా..?బాబు కనుసన్నల్లోనే జనసేన పార్టీ నడుస్తోందిప్రతిపక్షనేతపై పవన్‌వి అర్థం లేని ఆరోపణలుకేటీఆర్‌ వ్యాఖ్యలపై టీడీపీ, చంద్రబాబు సమాధానం చెప్పాలిహోదా విషయంలో బీజేపీ, టీడీపీ రెండూ మోసం చేశాయికాకినాడ వంచనపై గర్జన సభకు ప్రజలంతా కలిసి రావాలికాకినాడ: చంద్రబాబుది

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2AsT2NG
via IFTTT November 29, 2018 at 08:54PM

వైయస్‌ జగన్‌పై హత్యాయత్నం కేసు విచారణ వాయిదా.. https://ift.tt/2KIwdZI

అఫిడవిట్‌ దాఖలు చేయకపోవడంపై ఏపీ ప్రభుత్వంపై హైకోర్డు సీరియస్‌..సోమవారం అఫిడవిట్‌ దాఖలు చేయాలి...రాష్ట్ర,కేంద్ర ప్రభుత్వాలకు హైకోర్డు ఆదేశం...హైదరాబాద్ః వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై  హత్యాయత్నం కేసు విచారణను వాయిదా వేసింది. అన్ని పిటిషన్లను వచ్చే సోమవారం విచారిస్తామని హైకోర్టు తెలిపింది.ఏపీ ప్రభుత్వం అజమాయిషీ లేని థ«ర్డ్‌ పార్టీతో దర్యాప్తు చేయించాలని పటిషన్‌లో వైయస్‌ జగన్‌ పేర్కొన్నారు.జాతీయ దర్యాప్తు

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2KIwdZI
via IFTTT November 29, 2018 at 08:40PM

చంద్ర‌బాబూ..ఈ ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెబుతారా? https://ift.tt/2BFmsJ0

మహాకూటమితో వచ్చి మాయమాటలు చెబుతున్న చంద్రబాబుకు తెలంగాణాలోని సామాన్యుడి సమాధానం.తెలంగాణా నా ప్రియ ప్రాంతం  అందుకేనా ఇక్కడి ప్రాజెక్టుల మీద కేసులు పెడుతు అడ్డం పడుతున్నవ్.ఎపిలో ముఖ్యమంత్రిగా ఉంటాను. తెలంగాణాకు అండగా ఉంటాను  అంటే రెండు పడవలమీద కాళ్లేస్తానంటవ్...రెంటికీ కాకుండా గోదాట్లో పడతవ్ జాగ్రత్త. హైదరాబాద్ నేను కట్టలేదు. సైబరాబాద్ నగరాన్ని రూపకల్పన చేసాను  పిచ్చోణ్ణి నేనుగాదు.

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2BFmsJ0
via IFTTT November 29, 2018 at 08:35PM

నాడు ఎన్‌టీఆర్‌కు.. నేడు టీడీపీకి వెన్నుపోటు... https://ift.tt/2DOdVVw

క‌ర్నూలు: సీఎం చంద్రబాబునాయుడు నాడు ఎన్‌టీ రామారావుకు వెన్నుపోటు పొడిచి ఆయన దివంగతులయ్యేలా చేశారని వైయ‌స్ఆర్‌సీపీ క‌ర్నూలు పార్ల‌మెంట్ జిల్లా అధ్య‌క్షుడు  బీవై రామయ్య విమ‌ర్శించారు. ప్రస్తుతం కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకొని  తెలుగుదేశం పార్టీకి వెన్నుపోటు పొడిచారని పేర్కొన్నారు. ఆత్మగౌరవ నినాదంతో స్థాపించిన టీడీపీని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ కాళ్ల దగ్గర పెట్టి తెలుగువారి ఆత్మభిమానాన్ని

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2DOdVVw
via IFTTT November 29, 2018 at 06:43PM

వంచనపై గర్జన ఏర్పాట్లును పరిశీలించిన వైయస్‌ఆర్‌సీపీ నేతలు https://ift.tt/2QvsDau

కాకినాడః ఏపీకి ప్రత్యేకహోదా దక్కకుండా ప్రజలను నిలువునా దగా చేసిన కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు నిరసగాన రేపు తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని బాలాజీ చెరువు సెంటర్‌లో వంచనపై వైయస్‌ఆర్‌సీపీ గర్జన దీక్ష ఏర్పాట్లను  మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, బోత తదితర నేతలు పరిశీలించారు.పహోదా,విభజన చట్టంలో హామీలను కేంద్రం అమలు చేయించడంలో చంద్రబాబు విఫలమయ్యారని వైయస్‌ఆర్‌సీపీ

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2QvsDau
via IFTTT November 29, 2018 at 06:38PM

ఎన్‌ఐఏతో దర్యాప్తు జరిపించాలి... https://ift.tt/2P7QVCT

హైదరాబాద్ః వైయస్‌ జగన్‌పై హత్యాయత్నం కేసుపై మరో  పిటిషన్‌ దాఖలు అయ్యింది. హైకోర్టులో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్‌ దాఖలు చేశారు.జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ)తో జరిపించాలని పిటిషన్‌ వేశారు.ఘటన  ఎయిర్‌పోర్ట్‌లో జరిగిందని, ఏపీ పోలీసుల పరిధిలోకి రాదని ఎమ్మెల్యే ఆర్కే పిటిషన్‌లో పేర్కొన్నారు. కేసును సీఐఎస్‌ఎఫ్‌కు బదలాయించాలని  పేర్కొన్నారు. ఆ రిట్‌ తేలేదాకా :ప్రతిపక్ష నేత

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2P7QVCT
via IFTTT November 29, 2018 at 05:23PM

మీ పేరు చెబితే గుర్తుకొచ్చే ఒక్కటంటే ఒక్క పథకమైనా ఉందా బాబూ? https://ift.tt/2DQ55q7

  28–11–2018, బుధవారం పాలకొండ, శ్రీకాకుళం జిల్లాబడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి పాటుపడిన సామాజిక తత్వవేత్త మహాత్మా జ్యోతిరావ్‌పూలే వర్ధంతి సందర్భంగా నివాళులర్పించి పాదయాత్ర ప్రారంభించాను. పల్లె ప్రజల పాటలు, సంప్రదాయ నృత్యాలతో పండుగ వాతావరణం నెలకొంది. వెన్నెలా వెన్నెలా.. అంటూ రైతు కూలీ అక్కచెల్లెమ్మలు పాడిన పాట ఆహ్లాదాన్నిచ్చింది. 80 ఏళ్ల అవ్వ పోలమ్మ నాతో పాటు నడుస్తూ

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2DQ55q7
via IFTTT November 29, 2018 at 02:28PM

28 November 2018

బాబూ...జిల్లాలకిచ్చిన తాయిలాలేమయ్యాయి? https://ift.tt/2RkFMQS

  జిల్లాకో స్మార్ట్ సిటీ అన్నాడు చంద్రబాబు - రాష్ట్రంలో ఎన్ని స్మార్ట్ సిటీలు తయారయ్యాయో చంద్రబాబుకే తెలియాలి. గ్రాఫిక్స్ లో అమరావతిని భ్రమరావతిలా చూపించినట్టుగా సిటీలన్నిటినీ స్మార్ట్ గా గ్రాఫిక్స్ చేయించి చూపించేస్తాడేమో! జిల్లాకో ఎయర్పోర్టు అన్నాడు చంద్రబాబు - గన్నవరం, రాజమండ్రిలోని మధురపూడి, తిరుపతి, విశాఖపట్నంలో ఇప్పటికే ఉన్న విమానాశ్రయాల పరిస్థితి చూస్తేనే ఉన్నాం. విశాఖలో నిన్నటికి నిన్న ప్రతిపక్ష మీద

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2RkFMQS
via IFTTT November 29, 2018 at 12:37AM

పవన్‌కల్యాణ్‌ రాజకీయ అజ్ఞాని.. https://ift.tt/2PY09Xz

వైయస్‌ఆర్‌సీపీ నేత వెల్లంపల్లి శ్రీనివాస్‌.విజయవాడః పవన్‌ రాజకీయ అజ్ఞానిలా మాట్లాడుతున్నారని వైయస్‌ఆర్‌సీపీ నేత వెల్లంపల్లి శ్రీనివాస్‌ అన్నారు. విజయవాడ వైయస్‌ఆర్‌సీసీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్‌ హైదరాబాద్‌లో సమైక్యాంధ్ర సభ పెట్టినప్పుడు పవన్‌ ఏమయ్యారని ప్రశ్నించారు. జగన్‌ పారిపోయే వ్యక్తి కాదు..పోరాడే శక్తి అని అన్నారు.ఫిరాయింపులపై పవన్‌కల్యాణ్‌ ఒక్కసారైనా మాట్లాడారా అని అన్నారు.

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2PY09Xz
via IFTTT November 29, 2018 at 12:08AM

అందరూ మోసం చేసినవాళ్లే..వాళ్లను నమ్మకండి https://ift.tt/2raoDhG

– శ్రీకాకుళం జిల్లాలో మెడికల్‌ కాలేజీ వైయస్‌ఆర్‌ చలువే– మహేంద్ర తనయ ప్రాజెక్టు పనులు వైయస్‌ఆర్‌ హయాంలో 40 శాతం పూర్తి– తోటపల్లి ప్రాజెక్టులో 90 శాతం పనులు పూర్తి చేశారు– ఎడమ కాల్వ ఆధునీకీకరణ పనులు అలాగే ఉన్నాయి– తోటపల్లి ఎడమ కాల్వ ఆధునీకరణ జరగ్గ పాలకొండలో సాగునీరు కరువు– ౖÐð యస్‌ఆర్‌ హయాంలో

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2raoDhG
via IFTTT November 28, 2018 at 11:36PM

బాబు పలుకులకు సామాన్యుడి చెణుకులు https://ift.tt/2FMsZWl

  కూటమి సభలో బాబు బంగారు పలుకులు పలుకుతున్నాడు. బాబు ప్రతి వాఖ్యకు సామాన్యుడి ప్రతిస్పందన ఇలా ఉంది.   కాంగ్రెస్ తో కలవడం ఓచారిత్రక అవసరం - ఒకప్పుడు సొంతమామకు పొడిచిన వెన్నుపోటు, ఇప్పుడు ఆంధ్రాకు పొడుస్తున్న పోటు అన్నీ నీ రాజకీయా అవసరాలే దేశం బాగుంటే అంతా బాగుటాం - అంటే తెలుగుదేశమా ప్రజాస్వామ్యం అపహాస్యం కాబడింది - అవును 23 మంది ఎమ్మెల్యేలను అడ్డంగా

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2FMsZWl
via IFTTT November 28, 2018 at 11:33PM

తెలంగాణలోనూ ఆంధ్రా మేనిఫెస్టో https://ift.tt/2KCGZR1

- ఇక్క‌డ అమ‌లు చేయ‌ని హామీల‌తో మ‌ళ్లీ వ‌స్తున్న చంద్ర‌బాబు - వెబ్‌సైట్ నుంచి తీసేసిన మేనిఫెస్టోనే అచ్చేసిన తెలంగాణ తెలుగు తమ్ముళ్లు- అధికారంలో ఉన్న ఆంధ్రాలో లోకాయుక్త ఎందుకు ఏర్పాటు చేయ‌లేద‌ని ప్ర‌జ‌లు ప్ర‌శ్న‌- అమ‌లుకు నోచుకుని ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ పేరుతో మ‌రోసారి దోపిడీకి సిద్ధంఅమ్మ‌కు అన్నం పెట్ట‌లేనోడు.. పిన్న‌మ్మ‌కు బంగారు గాజులు చేయిస్తాన‌ని చెప్పిన‌ట్టుంది

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2KCGZR1
via IFTTT November 28, 2018 at 08:56PM

వైయస్‌ జగన్‌కు శెట్టిబలిజలు కృతజ్ఞతలు https://ift.tt/2BB85oW

శ్రీకాకుళంః శెట్టిబలిజ కులస్తులు వైయస్‌ జగన్‌ను కలిసి తమ సమస్యలను చెప్పుకున్నారు.తమ కులానికి ప్రత్యేక కార్పొరేషన్‌ ఇస్తామని హామీ ఇచ్చిన వైయస్‌ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. జగన్‌కు రుణపడి ఉంటామన్నారు. ఇప్పటి వరుకూ  తమ కులాన్ని ఎవరు పట్టించుకోలేదని, ఏ నాయకుడూ తమ గురించి ఆలోచించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.  రాజకీయం పదవుల్లో కూడా శెట్టిబలిజలకు

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2BB85oW
via IFTTT November 28, 2018 at 08:49PM

చాలీచాలని జీతాలతో ఇబ్బందులు పడుతున్నామన్నా... https://ift.tt/2ztCh42

వైయస్‌ జగన్‌కు ఐటిడిఎ ఉద్యోగుల మొరశ్రీకాకుళంః ఐటిడిఎ ఉద్యోగులు వైయస్‌ జగన్‌ను కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. జననేతకు వినతిప్రతం సమర్పించారు. చాలీచాలని జీతాలతో ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్నా ఉద్యోగభద్రత లేదన్నారు.సమాన పనికి సమాన వేతనం కల్పించాలని కోరారు.ప్రసూతి సెలవులు ఆరునెలలు ఇవ్వాలని కోరారు.అధికార ప్రభుత్వానికి పట్టించుకోలేదన్నారు. తమ సమస్యలు పట్ల జననేత

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2ztCh42
via IFTTT November 28, 2018 at 08:29PM

జన్మభూమి కమిటీలదే ఇష్టారాజ్యం.. https://ift.tt/2P4YhXJ

టీడీపీ అరాచక పాలనపై పాలకొండ వాసులు ధ్వజం..శ్రీకాకుళంః దివంగత మహానేత వైయస్‌ఆర్‌ హయాంలో చేసిన సంక్షేమ పథకాలు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయని పాలకొండ ప్రజలు అన్నారు.ఆరోగ్యశ్రీ,ఫీజు రీయింబర్స్‌మెంట్, పేదలకు ఇళ్లు వంటి సంక్షేమ,అభివృద్ధి ఫలాలు ప్రజలందరికి అందాయన్నారు.టీడీపీ పాలనలో జన్మభూమి కమిటీలు పెట్టి సంక్షేమాన్ని ప్రజల్లోకి వెళ్లకుండా పక్కదారి పట్టిస్తున్నారన్నారు.వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పాదయాత్రకు

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2P4YhXJ
via IFTTT November 28, 2018 at 08:16PM

చంద్రబాబు రాజకీయ వ్యభిచారి https://ift.tt/2E1HZhl

 – చంద్రబాబు అవకాశవాది ఎక్కడైనా ఉన్నారా?– బీజేపీతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు..ఇప్పుడు కాంగ్రెస్‌ కాళ్లు పట్టారు– నందమూరి కుటుంబ సభ్యులకు కూడా సిద్ధాంతాలు లేవా? – ధర్మ పోరాట దీక్షల పేరుతో కోట్ల రూపాయలు ఖర్చు – రాష్ట్ర ప్రజల కోసం పోరాడే ఏకైక నాయకుడు వైయస్‌ జగన్‌– తెలుగు ప్రజలు చంద్రబాబు నిజస్వరూపం తెలుసుకోవాలివిజయవాడ:  చంద్రబాబుకు విలువలు,

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2E1HZhl
via IFTTT November 28, 2018 at 07:12PM

టీడీపీ పాలనలో రూ. రెండు లక్షల కోట్ల దోపిడీ https://ift.tt/2xeqHHL

– రాయలసీమలో విపరీతమైన కరువు పరిస్థితులు– పట్టిసీమతోనే రాయలసీమ సస్యశ్యామలమయ్యిందని  బాబు ప్రచారం  – లేనివి ఉన్నట్లు చెప్పడంలో చంద్రబాబు దిట్ట– వైయస్‌ఆర్‌ హయాంలో సీమ ప్రాజెక్టులు 70 శాతం పూర్తి– మహానేత వైయస్‌ఆర్‌ వల్లే రాయలసీమకు నీరు– ప్రాజెక్టులపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదు– పెన్నా పేరుతో మళ్లీ మోసం చేయడానికి చంద్రబాబు ప్రయత్నం– కాంట్రాక్ట్‌ జేబులు

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2xeqHHL
via IFTTT November 28, 2018 at 06:37PM

వైయస్‌ జగన్‌ను కలిసిన ఐటీడీఏ ఉద్యోగులు https://ift.tt/2Sfd588

శ్రీకాకుళం: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ఐటీడీఏ ఉద్యోగులు వైయస్‌ జగన్‌ను కలిశారు. ఉద్యోగ భద్రత కల్పించాలని ఉద్యోగులు జననేతను కోరారు. వారి సమస్యలు సావధానంగా విన్న వైయస్‌ జగన్‌..అండగా ఉంటానని హామీ ఇచ్చారు. 

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2Sfd588
via IFTTT November 28, 2018 at 05:46PM

వైయస్‌ జగన్‌ను కలిసిన సింహాచలం వేదపండితులు https://ift.tt/2DSowPp

 శ్రీకాకుళం: ప్రజా సంకల్ప యాత్ర విజయవంతం కావాలని సింహాచలం వేదపండితులు అంక్షితలు వేసి ఆశీర్వదించారు. ఈ మేరకు బుధవారం ప్రజా సంకల్ప యాత్రలో వైయస్‌ జగన్‌ను సింహాచలం వేదపండితులు కలిశారు. వైయస్‌ జగన్‌ ఆరోగ్యంగా ఉండాలని దీవించారు. ప్రజా సంకల్ప యాత్ర బుధవారం 308వ రోజు అట్టలి నుంచి ప్రారంభించారు. 

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2DSowPp
via IFTTT November 28, 2018 at 05:27PM

వైయస్‌ జగన్‌ను కలిసిన తంపటాపల్లి రైతులు https://ift.tt/2KkOEqx

శ్రీకాకుళం: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్‌ జగన్‌ను తంపటాపల్లి రైతులు కలిశారు. వరద ముంపు భూములకు శాశ్వత పరిష్కారం చూపాలని రైతు నేత జగదీష్, పరిసర గ్రామ రైతులు కోరారు. అలాగే అట్టలి, బుక్కూరు, తెట్టంగి రైతులు కలిశారు. చంద్రబాబు హామీలు ఏ ఒక్కటీ నెరవేరలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2KkOEqx
via IFTTT November 28, 2018 at 05:20PM