30 November 2018

ముడుపులపై ఉన్న ప్రేమ..రాష్ట్ర ప్రయోజనాలపై లేదు.. https://ift.tt/2FPOu8u

కాకినాడః రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతుందని వైయస్‌ఆర్‌సీపీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. కాకినాడలో వైయస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో జరుగుతున్న వంచనపై గర్జన నిరసన దీక్ష కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.టీడీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న  పథకాలు ప్రజలు ఉపయోగపడటంలేదని, టీడీపీ నేతలు, కార్యకర్తలు దోచుకోవడానికే పనికివస్తున్నాయని విమర్శించారు. జన్మభూమి కమిటీల పేరుతో దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు.కేంద్రం విభజన

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2FPOu8u
via IFTTT November 30, 2018 at 10:53PM

No comments:

Post a Comment