కాకినాడః చంద్రబాబు అన్నివర్గాలను మోసం చేశారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బిసి సెల్ రాష్ర్ట అధ్యక్షుడు జం గాకృష్ణమూర్తి అన్నారు. నరేంద్రమోది,చంద్రబాబు,పవన్ కల్యాణ్ లు ప్రత్యేక హోదాపై తిరుపతిలో చేసిన ప్రకటన ప్రజలందరూ గుర్తుకుతెచ్చుకోవాలన్నారు. టిడిపికి అండగా ఉన్న బిసి వర్గాలను చంద్రబాబు మోసం చేశారని మండిపడ్డారు. వంచన,మోసం,దుర్మార్గాలకు పేటెంట్ హక్కు చంద్రబాబుకే ఉందన్నారు. చిన్నవాడైనా
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2Qv5zbS
via IFTTT November 30, 2018 at 09:53PM
No comments:
Post a Comment