26 November 2018

టీడీపీ పాలనలో అన్నీ సమస్యలే... https://ift.tt/2PUdRLe

వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి విక్రమపురం మహిళలు గోడు..శ్రీకాకుళంఃటీడీపీ ప్రభుత్వ పాలనలో సంక్షేమ పథకాలు అందడం లేదని పాలకొండ నియోజకవర్గం వీరఘట్టం మండలం విక్రమపురం గ్రామ మహిళలు వైయస్‌ జగన్‌కు మొరపెట్టుకున్నారు. డ్వాక్రా రుణాలు మాఫీ  కాలేదని,పింఛన్లు అందడంలేదని పలు సమస్యలను వైయస్‌ జగన్‌కు విన్నవించారు. టీడీపీ కార్యకర్తలకు తప్ప మిగిలినవారికి సంక్షేమ పథకాలు అందడం లేదని

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2PUdRLe
via IFTTT November 26, 2018 at 05:29PM

No comments:

Post a Comment