24 November 2018

వైయస్‌ఆర్‌సీపీలోకి టీడీపీ మాజీ సర్పంచ్‌లు చేరిక.. https://ift.tt/2IgFmGE

టీడీపీ పాలనలో విసిగిపోయాం..వైయస్‌ జగన్‌తోనే రాష్ట్రానికి మంచిరోజులు..విజయనగరంః వైయస్‌ఆర్‌సీపీలోకి రాష్ట్రవాప్తంగా వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గం జియ్యమ్మవలస మండలం చిన కుదుమ,పెద కుదమలకు చెందిన టీడీపీ మాజీ సర్పంచ్‌లు, కార్యకర్తలు వైయస్‌ జగన్‌ సమక్షంలో వైయస్‌ఆర్‌సీపీలోకి చేరారు.వైయస్‌ జగన్‌ వారిని పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. నాలుగున్నరేళ్లుగా టీడీపీ

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2IgFmGE
via IFTTT November 24, 2018 at 11:17PM

No comments:

Post a Comment