వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే పుష్పశ్రీవాణివిజయనగరంః నాలుగున్నరేళ్లుగా చంద్రబాబు ప్రభుత్వం లక్షల కోట్లు దోచుకుంటున్నా పవన్ కల్యాణ్ ఎందుకు ప్రశ్నించడం లేదని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి మండిపడ్డారు. వైయస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే బాక్సైడ్ను దోచుకుంటుందని రంపచోడవరం బహిరంగ సభలో పవన్కల్యాణ్ వ్యాఖ్యలను ఖండించారు.చంద్రబాబుకు ఎప్పుడు కష్టమొచ్చినా పవన్కల్యాణ్ తెర ముందుకొచ్చి ఏదో ఒక హడావుడి చేస్తారన్నారు.చింతపల్లి నిర్వహించిన
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2r64v01
via
IFTTT November 25, 2018 at 11:48PM
No comments:
Post a Comment