27 November 2018

యు.వెంకమ్మపేట నుంచి 307వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం https://ift.tt/2QkRIF1

   కాకుళం :  వైయ‌స్ఆర్ కాం గ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్షనేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 307వ రోజు మంగళవారం ఉదయం యు.వెంకమ్మపేట నుంచి ప్రారంభమైంది.  అక్క‌డి నుంచి జననేత నేడు తన పాదయాత్రను రేగులపాడు క్రాస్‌, తుడి క్రాస్‌, బొడ్లపాడు క్రాస్‌, వండవ క్రాస్‌, నవగాం క్రాస్‌, నీలానగరం క్రాస్‌, పనుకువలస,

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2QkRIF1
via IFTTT November 27, 2018 at 02:48PM

No comments:

Post a Comment