30 November 2018

ప్రారంభమైన వంచనపై గర్జన.. https://ift.tt/2ParAIC

కాకినాడః ఏపీకి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన అన్యాయంపై వైయస్‌ఆర్‌సీపీ తలపెట్టిన వంచన గర్జన నిరసన కార్యక్రమం సర్వమత  ప్రార్థనలతో ప్రారంభమయింది. తొలుత దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి  నివాళులు అర్పించారు. ఈ  దీక్షల్లో వైయస్‌ఆర్‌సీపీ రాజ్యసభ సభ్యులు, మాజీ ఎంపీలు,వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు, పార్టీ అసెంబ్లీ, పార్లమెంట్‌ కోఆర్డీనేటర్లు, నేతలు పాల్గొంటున్నారు. హోదాపై కేంద్ర,రాష్ట్ర

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2ParAIC
via IFTTT November 30, 2018 at 03:58PM

No comments:

Post a Comment