25 November 2018

టీడీపీ ప్రభుత్వంలో ప్రజాస్వామ్యానికి తూట్లు... https://ift.tt/2zp4JUu

శ్రీకాకుళంః ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా మంట గలిపిన టీడీపీ ప్రభుత్వంపై  వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రజా సంకల్పయాత్రను ప్రజలు ఒక యద్ధంలా భావిస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ నేత ధర్మాన ప్రసాదరావు అన్నారు.వైయస్‌ జగన్‌ పాదయాత్ర శ్రీకాకుళం జిల్లాలోకి ప్రవేశించిన సందర్భంగా ఆయన మాట్లాడారు.ప్రజాస్వామ్యబద్ధంగా చంద్రబాబుకు ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధమవుతున్నారన్నారు. అరాచక టీడీపీ ప్రభుత్వంపై పోరాడుతున్న జననేతకు శ్రీకాకుళం

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2zp4JUu
via IFTTT November 25, 2018 at 10:02PM

No comments:

Post a Comment