27–11–2018, మంగళవారం, అట్టలి, శ్రీకాకుళం జిల్లా. విజయనగరం జిల్లాలో పాదయాత్ర సాగుతున్నప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా సీతంపేటకు చెందిన శ్రావణ సంధ్య, ప్రసాద్ దంపతులు తమ మూడు నెలల బిడ్డతో వచ్చి కలిశారు. ఆ చిన్నారికి పుట్టుకతోనే మెదడుకు సంబంధించిన జబ్బు. వెంటనే వైద్యమందకపోతే ప్రాణహాని ఉందని వైద్యులు చెప్పారట. ప్రైవేటు ఆస్పత్రుల్లో రూ.12 లక్షలు ఖర్చు అవుతుందని
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2rhk0T3
via IFTTT November 28, 2018 at 02:51PM
No comments:
Post a Comment