27 November 2018

అప్పు తీర్చాలంటూ బ్యాంకుల చుట్టూ తిప్పుతున్నారు.. https://ift.tt/2Rifjn9

రుణామాఫీ కాలేదని వైయస్‌ జగన్‌ డ్వాక్రా మహిళలు ఫిర్యాదు..శ్రీకాకుళంః ప్రజా సంకల్పయాత్రలో డ్వాక్రా మహిళలు వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు.తమకు ఎలాంటి రుణామాఫీ జరగలేదని చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.ఎంత కట్టిన ఇంకా అప్పు ఉందంటూ బ్యాంకు అధికారులు తిప్పుతున్నారని ఆవేదన వ్యక్తం  చేశారు.కట్టిన సొమ్ముంతా వడ్డీలకే జమ చేసుకుంటున్నారన్నారు. రుణాలు

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2Rifjn9
via IFTTT November 27, 2018 at 10:06PM

No comments:

Post a Comment