30 November 2018

పవన్‌కల్యాణ్‌ చీకటి ఒప్పందాలు ప్రజలు క్షమించరు.. https://ift.tt/2DSwqbe

కాకినాడః చంద్రబాబు చేతుల్లో పుట్టిన బిడ్డ నుంచి వృద్ధులు వరుకు అందరూ మోసపోయారని వైయస్‌ఆర్‌సీపీ నేత ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డి అన్నారు. కాకినాడలో జరుగుతున్న వంచనపై గర్జన దీక్ష కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. టీడీపీతో బీజేపీ,జనసేన పార్టీలు కలిసి  ఏవిధంగా వంచించాయో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. చంద్రబాబు నాయుడు ప్రమాణాస్వీకారం రోజు నుంచే ప్రజలను మోసం

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2DSwqbe
via IFTTT November 30, 2018 at 05:07PM

No comments:

Post a Comment