గుంటూరుః భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని వైయస్ఆర్సీపీ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. రాజ్యాంగ ఆమోదం పొందిన నవంబర్ 26ను పండుగలా నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లాలో ప్రజా సంకల్ప యాత్రలో ఉన్న వైయస్ జగన్ మోహన్రెడ్డి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గుంటూరులో అంబేద్కర్ చిత్రపటానికి వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి, ముస్తాఫా,
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2SeHPGy
via IFTTT November 26, 2018 at 07:28PM
No comments:
Post a Comment