30 November 2018

చంద్రబాబుకు కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది... https://ift.tt/2SlsZhs

కాకినాడః  ప్రజలకు నమ్మకానికి ప్రతికగా వైయస్‌ జగన్‌  నిలబడ్డారని వైయస్‌ఆర్‌సీపీ నేత కురసాల కన్నబాబు అన్నారు. కాకినాడలో వైయస్‌ఆర్‌సీపీ నిర్వహిస్తున్న  వంచనపై గర్జన దీక్ష లో  ఆయన మాట్లాడారు. నయవంచన పాలన సాగుతోందని మండిపడ్డారు. 2014లో చంద్రబాబు కొంగజపాన్ని నమ్మి ప్రజలు గెలిపించారని, చంద్రబాబు అనుభవాన్ని నమ్మి ప్రజలు అ«ధికారం ఇస్తే దుర్వినియోగం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2SlsZhs
via IFTTT November 30, 2018 at 04:17PM

No comments:

Post a Comment