28 November 2018

చాలీచాలని జీతాలతో ఇబ్బందులు పడుతున్నామన్నా... https://ift.tt/2ztCh42

వైయస్‌ జగన్‌కు ఐటిడిఎ ఉద్యోగుల మొరశ్రీకాకుళంః ఐటిడిఎ ఉద్యోగులు వైయస్‌ జగన్‌ను కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. జననేతకు వినతిప్రతం సమర్పించారు. చాలీచాలని జీతాలతో ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్నా ఉద్యోగభద్రత లేదన్నారు.సమాన పనికి సమాన వేతనం కల్పించాలని కోరారు.ప్రసూతి సెలవులు ఆరునెలలు ఇవ్వాలని కోరారు.అధికార ప్రభుత్వానికి పట్టించుకోలేదన్నారు. తమ సమస్యలు పట్ల జననేత

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2ztCh42
via IFTTT November 28, 2018 at 08:29PM

No comments:

Post a Comment