జననేత ఎదుట కన్నీరుపెట్టుకున్న అగ్రిగోల్డ్ బాధితులుఆదుకోవాలని వేడుకున్న ఆడపడుచులుశ్రీకాకుళం: రాష్ట్రంలో ఏ మారుమూల గ్రామానికి వెళ్లినా అగ్రిగోల్డ్ బాధితులు కనిపిస్తున్నారు. ప్రజా సంకల్పయాత్ర ద్వారా ప్రతి గ్రామానికి వస్తున్న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్రెడ్డిని బాధితులు కలిసి కన్నీరు పెట్టుకుంటున్నారు. తమను ఆదుకోవాలని, జీవితాలు రోడ్డున పడ్డాయంటూ వాపోతున్నారు. సిక్కోలు నియోజకవర్గం నడిగూరు
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2PXQ64X
via IFTTT November 26, 2018 at 09:02PM
No comments:
Post a Comment