అన్యాయంపై కాకినాడ మహిళలు ఆగ్రహం..తూర్పుగోదావరిః ఏపీకి ప్రత్యేకహోదా కోసం మొదటినుంచి పోరాడిన వ్యక్తి వైయస్ జగన్మోహన్ రెడ్డి అని కాకినాడ మహిళలు అన్నారు.చంద్రబాబు ఓటుకు నోటుకు కేసుకు భయపడి హోదాను తాకట్టు పెట్టేశాడని విమర్శించారు.యూటర్న్లు తీసుకునే చంద్రబాబును ఎవరూ నమ్మరని ధ్వజమెత్తారు.ఎన్నికల ముందు తిరుమల వెంకటేశ్వరస్వామి సాక్షిగా ు 15 సంవత్సరాలు ప్రత్యేకహోదా తీసుకుని వస్తానని
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2TX1fRO
via IFTTT November 29, 2018 at 10:19PM
No comments:
Post a Comment