28 November 2018

అట్టలి నుంచి 308వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం https://ift.tt/2FI6FgA

   శ్రీకాకుళం: వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్షనేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర శ్రీకాకుళం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది. జననేత 308వ రోజు పాదయాత్రను బుధవారం ఉదయం అట్టలి నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి తమరాడ, తంపటాపల్లి క్రాస్‌, ఎల్‌ఎల్‌ పురం మీదుగా పాలకొండ ఆర్టీసీ కాంప్లెక్స్‌ వరకు వైఎస్‌ జగన్‌ పాదయాత్ర

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2FI6FgA
via IFTTT November 28, 2018 at 02:56PM

No comments:

Post a Comment