కాకినాడః స్వార్థం కోసం చంద్రబాబు ఎంతకైనా దిగజారుతారని వైయస్ఆర్సీపీ నేత మోపిదేవి వెంకటరమణ అన్నారు.కాకినాడలో జరుగుతున్న వంచనపై గర్జన నిరసన దీక్ష కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఏపీ అధోగతికి చంద్రబాబే కారణమని విమర్శించారు. ప్రత్యేక హోదా కోసం ప్రజలంతా ఉద్యమించాలని, స్వార్థ ప్రయోజనాలు కోసమే చంద్రబాబు రాష్ట్రాన్ని తాకట్టుపెట్టారన్నారు. చంద్రబాబుకు బీజేపీతో తెగదెంపులు చేసుకున్నాక ప్రత్యేకహోదా
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2DProMC
via IFTTT November 30, 2018 at 08:32PM
No comments:
Post a Comment